గురుకులాల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల దరఖాస్తు గడువు ఈ నెల 24న ముగియనున్నది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషం దాకా వేచిచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రెసిడెన్షియల
మార్చి 31కి ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో పాటు ఐదు ముఖ్యమైన పనులకు సైతం గడువు తీరుతుంది. వీటిని పూర్తి చేసుకోవడానికి ఇంకా ఐదు రోజులే గడువు ఉంది కాబట్టి త్వరపడాల్సిన అవసరం ఉంది.
Parisha Pe Charcha | ప్రధాని మోదీ ప్రతిఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనాలనుకునేవారికి కేంద్ర విద్యా శాఖ మరో అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 27 వరకు పొడిగించింది
పారిస్: గడువులోపు కరోనా టీకా తీసుకోనందుకు 3,000 మంది ఆరోగ్య కార్యకర్తలను సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఫ్రాన్స్లో జరిగింది. ఈ వారం డెడ్లైన్కు ముందు వ్యాక్సిన్ వేయించుకోవడంలో విఫలమైన హెల్త్ వర్కర్స్కు జీతం �
నెస్ట్| కరోనా నేపథ్యంలో మరో ప్రవేశ పరీక్ష వాయిదాపడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైసర్)లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట