బాలానగర్ (Balanagar) ఫ్లైఓవర్ పై ఓ గుర్తు తెలియని పాదచారుడని కారు ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ప్రమాద ఘటనను పంచనామా చేస్తున్న ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ (శిక్షణలో ఉన్న ఎస్ఐ) ఎస్.వెంకటేశంను డీసీఎం ఢీ క
పశువుల మాంసం, ఎముకలను అక్రమంగా తరలిస్తున్న డీసీఎంను పోలీసులు పట్టుకున్నారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై నార్కెట్పల్లి సమీపంలోని వేణుగోపాల స్వామి ఆర్చి వద్ద సోమవారం పోలీసులు డీసీఎంను పట్టుకున్నార
నిర్మల్ జిల్లా (Nirmal) నీలాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున నీలాయిపేట వద్ద డీసీఎం, కారు ఢీకొన్నాయి. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతోపాటు వెనుక టైర్ ఊడిపోయింది.
మేడ్చల్ జిల్లా శామీర్పేట (Shamirpet) మండలం తుర్కపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కా�
హైదరాబాద్లోని హబ్సిగూడ సిగ్నల్ (Habsiguda) ప్రమాదాలకు వేదికగా మారింది. గతంలో పలుమార్లు ప్రమాదాలు జరగడం దీనికి సంకేతం. సోమవారం ఉదయం హబ్సిగూడ సిగ్నల్ వద్ద బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్లోని మూసాపేట వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతి చెందారు. గురువారం ఉదయం బైక్పై వెళ్తున్న ఓ యువకుడిని మూసాపేట వై జంక్షన్ మలుపు వద్ద కూకట్పల్లి నుంచి వస్తున్న డీసీఎం ఢీ
ఖమ్మం జిల్లాలోని (Khammam) ముదిగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం ఉదయం ముదిగొండ సమీపంలో ఖమ్మం-కోదాడ జాతీయరహదారిపై గ్రానైట్ లోడ్తో వెళ్తున్న డీసీఎం టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుత
Peddapalli | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను (DCM) కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Jangaon | జనగామ(Jangaon) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమయాదం(Road accident) చోటు చేసుకుంది. కొడకండ్ల మండలం గిర్ని తండా వద్ద హైవేపై డీసీఎం-తుఫాన్ వాహనం ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
నల్లగొండ జిల్లా దేవరకొండలో (Devarakonda) రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున దేవరకొండ శివార్లలోని పెద్ద దర్గా వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి స్వీట్ షాప్లోకి దూసుకెళ్లింది.
Begumpet flyover | బేగంపేట ఫ్లైఓవర్ పై(Begumpet flyover) ఓ డీసీఎం(DCM) బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన డీసీఎం బేగంపేట ఫ్లైఓవర్ పైకి రాగానే డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో డీసీఎం ముందు చక్రాలు విరిగిపోయాయి.
నల్లగొండ, సంగారెడ్డి రెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. సోమవారం ఉదయం నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన
దైవదర్శనానికి వెళ్లొస్తున్న వారిని మృత్యువు కబళించింది.. మహబూబ్నగర్ జిల్లాలోని హైవే-44పై ఘోర రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు దుర్మరణం చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకున్నది.