ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు దగ్ధమైన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి సమీపంలోని ఎన్హెచ్-44పై ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో చోటుచేసుకున్నది.
లారీ డ్రైవర్ నిర్లక్షానికి నిండు ప్రాణం బలైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ వద్ద ఓ డీసీఎం యూటర్న్ తీసుకుంటున్నది. అదే సమయంలో పైపుల లోడుతో వస్తున్న కంటైనర్ డ్రైవర్ దగ్గరికి వచ్చిన తర్వాత ద
ఇద్దరు యువకులు బయటి దేశానికి వెళ్లడానికి వీసా కోసం ఇంటర్వ్యూకు వెళ్తుండగా.. ఓ డీసీఎం బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గల్ఫ్కు వెళ్లాలన్న వారి ఆశలు అడియాశలయ్యాయి.
నారాయణపేట (Narayanpet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని మక్తల్ (Makthal) మండలం బొందలకుంట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం డీసీఎంను (DCM) ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్లోని (Hyderabad) బంజారాహిల్స్లో (Banjarahills) కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో రెయిన్ బో దవాఖాన వద్ద ఆగి ఉన్న డీసీఎం (DCM) వాహనాన్ని కారు ఢీకొట్టింది.
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ (Narsapur) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం (Raod accident) జరిగింది. మండలంలోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వ
యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై (National Highway 65) వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి �
దళితుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలాలు అందివస్తున్నాయి. తొలుత నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా వంద శాతం యూనిట్ల �
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మహేశ్వరం సమీపంలోని తుమ్మనూరు గేటు వద్ద గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు.. డీసీఎంను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
దుండిగల్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ డీసీఎం దుండిగల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
వికారాబాద్లో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా శనివారం బ్రహ్మకుమారి ఈశ్వరీయ ఆధ్వర్యంలో రాజస్థాన్కు చెందిన హరీశ్ శనివారం పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తాలో పంటితో డీసీఎంను లాగారు.
Dundigal | దుండిగల్లో (Dundigal) రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్పల్లిలో రోడ్డుపై బ్రేక్డౌన్ అయిన డీసీఎంను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.