గ్రేటర్లో భానుడి భగభగలు బెంబేలెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో ఎండవేడిమికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాలులు వీస్తున్నాయి.
గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతుండడంతో ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40.0 డిగ్రీలు, కనిష్ట
గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.
రాష్ట్రంలో ఉదయం నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇప్పుడే ఈస్థాయిలో ఉంటే ఏప్రిల్, మేనెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36-38.5 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమ�
రాష్ట్ర వ్యాప్తంగా భిన్నవాతావరణం కొనసాగుతున్నది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ, రాత్రి చలి తీవ్రత ఉంటుంది. కిందిస్థాయిల్లో గాలులు వీయడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటున్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది.
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో చలి తీవ్రత కొంతమేరకు తగ్గింది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరిగాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ�
రాష్ట్రంలో రాగల మూడు, నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న చెప్పారు. తూర్పు, ఆగ్నేయ గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు.
పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత అమాంతం పెరిగింది. ఉమ్మడి జిల్లా ప్రజలను గజగజా వణికిస్తోంది. దీంతో ఉదయాన్నే స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, విధులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు
అక్టోబర్ నెలలో సాధారణంగా చలి ఉంటుంది. ఇప్పుడు భిన్నమైన వాతావరణంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఉదయం ఎండలు చంపేస్తుంటే.. సాయంత్రం వర్షం కురుస్తుంది. ఆ వెంటనే చలి తీవ్రత ఉంటుంది. ఇక రాత్రి ఉకపోతతో ప్
పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.
గ్రేటర్లో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరోనా తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే కరోనాకు ముందు 2019, 2018, 2015లో పలు మార్లు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గ్రేటర్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.8డి�
భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు.. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 44 డ�
ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోయాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 33.8, కనిష్ఠం 26.2, గాలిలో తేమ 50శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ క�