భానుడు మండుతున్నాడు. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల దాకా
భానుడు భగభగ మండుతున్నాడు. గతనెల చివరి వారం నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తున్నా.. కొన్ని రోజులుగా మరింతగా సెగలు కక్కుతూ జనాలకు చెమటలు పట్టిస్తున్నాడు. మార్చి నెల ఆరంభంలోనే ఇలా ఉంటే మున్ముందు మరెంత తీవ్రంగా �
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల చోటుచేసుకోవడంతో ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం కొంత చల్లగా ఉంది.
‘తెలి మంచు కరిగిందీ తలుపు తీయనా ప్రభూ..’ అన్నారు ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘స్వాతికిరణం’ సినిమాలో గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. తాజా మంచు దుప్పట్లను గనుక ఆయన చూసి ఉండుంటే ‘తెల్లవారిపోయిన�
కెరమెరిలో రెండోరోజూ 44 డిగ్రీలు ఈ నెలలో ఎండావాన ఎక్కువే 11 నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్లొద్దు: విపత్తుల నిర్వహణశాఖ సూచన వడదెబ్బ నుంచి రక్షణకు జాగ్రత్తల వెల్లడి హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): రాష్ట్రంల�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రవ్�