Today History: ఇరాక్-ఇరాన్ యుద్ధం 1980 నుంచి కొనసాగింది. వేలాది మంది ప్రజలు ఈ యుద్ధంలో అసువులు బాసారు. మరెందరో తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, 1988 లో సరిగ్గా ఇదే రోజున ఇరాక్ జరిపిన కెమికల్ దాడిని చరిత్రలో అత్యంత క్రూరమైన
Today History: క్రికెట్లో తొలి టెస్ట్ మ్యాచ్ 1877 లో అంటే సరిగ్గా 145 ఏండ్ల క్రితం ఇదే రోజున ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మొదలైన ఈ మ్యాచ్.. ఆల్ ఇంగ్లండ్-కంబైన్డ్ న్యూ సౌత్ వేల్స్, విక్టోరియాల స
1931 లో సరిగ్గా ఇదే రోజున ముంబైలోని మెజెస్టిక్ సినిమా హాలులో తొలిసారిగా టాకీ సినిమాను ప్రదర్శించారు. ప్రదర్శన సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆరు గంటల ముందుగా పెద్ద సంఖ్యలో...
తన దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముకం చేసేందుకు స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో యువకులు తమ ప్రాణాలను అర్పించారు. అటువంటి వారిలో ఒకరు విప్లవకారుడు ఉధమ్ సింగ్...
భారతదేశం ఆర్థిక రాజధానిపై దెబ్బకొట్టేందుకు పూనుకున్న ఉగ్రవాదులు.. 1993 లో సరిగ్గా ఇదే రోజున ముంబైలోని 12 ప్రాంతాల్లో వరుస బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 257 మంది...
Today History: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తిగా నిలిచిన యూరీ గగారిన్ 1934 లో సరిగ్గా ఇదే రోజు రష్యా సంయుక్త రాష్ట్రంలో జన్మించారు. కేవలం 27 ఏండ్ల వయసులోనే అంతిరిక్షంలోకి వెళ్లి ఖగోళశాస్త్ర చరిత్రలో చిరస్థాయిగా
బాక్సింగ్లో లెజెండ్గా పేరుగాంచిన మహమ్మద్ అలీ.. 1967 లో సరిగ్గా ఇదే రోజున తొలి ఓటమిని రుచి చూశారు. 31 సార్లు ఘనమైన విజయాలు అందుకున్న మహమ్మద్ అలీ.. ఫ్రేజర్ చేతిలో...
స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన వారిలో షేక్ ముజీబుర్ రహ్మాన్ ఒకరు. 1971 లో సరిగ్గా ఇదే రోజున ఢాకాలోని రేస్ కోర్స్ మైదానంలో షేక్ ముజీబుర్ రెహ్మాన్ చారిత్రాత్మక �
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రధాన అంశంగా పేర్కొనే గాంధీ-ఇర్విన్ ఒప్పందం 1931లో సరిగ్గా ఇదే రోజు జరిగింది. ఈ ఒప్పందంపై అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, కరంచంద్ గాంధీ...
దేశంలో పరిశ్రమల స్థాపనకు ఆద్యుడిగా చెప్పుకుంటున్న జంషెడ్జీ టాటా.. 183 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున జన్మించారు. టాటా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేన్స్.. ఉప్పు నుంచి మొదలుకొని...
భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో తనకంటూ సరోజినీ నాయుడు ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న...
Today History: పాకిస్థాన్ సైన్యం బంధీగా ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. భారత్ సహా వివిధ దేశాల ఒత్తిళ్ల కారణంగా 2019 లో సరిగ్గా ఇదే రోజున ప్రాణాలతో విడుదలయ్యాడు. పాకిస్థాన్కు చెందిన జెట్ ఫైటర్ ఎఫ�
వస్తువు మీద కాంతి కిరణం పడినప్పుడు అది పరావర్తనం చెందుతుందని.. దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని ప్రముఖ వైజ్ఞానిక శాస్త్రవేత్త సీవీ రామన్ 1928 లో సరిగ్గా ఇదే రోజున...
గుజరాత్లోని గోద్రా రైల్వే స్టేషన్లో మారణకాండ జరిగి ఇవాల్టికి సరిగ్గా 20 ఏండ్లు పూర్తయ్యాయి. 2002 ఫిబ్రవరి నెలలో ఇదే రోజున గోద్రా రైల్వే స్టేషన్లో నిలిచిన సాబర్మతి ఎక్స్ప్రెస్ రైలు ఎస్-6 బోగీకి దుండగుల