ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లిన మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతున్నది. దీనిలో భాగంగా గురువారం ఆయన కర్ణాటక ఐటీ శాఖ మంత్రి డ
హైదరాబాద్: రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణాగా మార్చేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం.. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మాస్టర్కార్డ్తో �
డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో భాగంగా బుధవారం కేటీఆర్ను కలిసిన సేల్స్ఫోర్స్ సీఎఫ్వో అమీ వీవర్ ట్విట్టర్లో.. ‘రెండేండ్ల తర్వాత కేటీఆర్ను కలుసుకోవడం సంతోషంగా ఉన్నది. ప్రపంచానికి హైదరాబాద్ నుంచి ప్రా�
హైదరాబాద్ : దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విస్తృతంగా, వివ�
హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దావోస్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్ర
Minister KTR | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నం హర�
దావోస్లో తెలంగాణ దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని పెట్టుబడి అనుకూల విధానాలకు పారిశ్రామికవేత్తలు ఫిదా అవుతున్నారు. తొలిరోజు లూలు కంపెనీ 500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకోగా.. కీమో ఫార్మా మరో వంద కోట్ల పె�
దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న 'ప్రపంచ ఆర్థిక సదస్సు-2022' సందర్భంగా మంత్రి కేటీఆర్ను మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే తెలంగాణ పెవిలియన్లో మంగళవారం కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి ప�
హైదరాబాద్: దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐ ఆన్ ద స్ట్రీట్: మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ద పబ్లిక్ స
హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపింది. తెలంగాణలో అలీఆక్సిస్ కంపెనీ రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముం�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసల జల్లు కురిపించారు. 20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధాని అయినా �
దావోస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవాలనుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వీడియో లింక్ ద్వారా జెలెన్స్కీ �
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు దావోస్ వేదికైంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుక