దేశ ఔషధ రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్ సిగలో మరో ప్రఖ్యాత సంస్థ కొలువుదీరనున్నది. వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా ఖ్యాతి పొందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) హైదరాబాద్లో ఎక్�
‘20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారత దేశానికి ప్రధాని అయితే ఆశ్చర్యపోకండి. ఇంత స్పష్టమైన ముందుచూపు, భావవ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయ నాయకుడిని నేను ఇప్పటి వరకూ చూడలేదు’
Minister KTR | 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన విజయవంతమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
Microsoft | హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నది. రూ.16వేలకోట్లతో మరో మూడు డేటా కేంద్రాలను ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దావోస్లో ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ఈ విషయా
WHO mRNA vaccine Hub : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ఆయన ఈ విషయాన్ని త�
Minister KTR with India Today స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. అక్కడ మంత్రి కేటీఆర్ను ఇండియా టుడే న్యూస్ డైరెక్టర�
తెలంగాణలో రూ.2వేల కోట్ల పెట్టుబడికి భారతీ ఎయిర్టెల్ ( Bharti Airtel ) కంనెనీ ముందుకొచ్చింది. డేటా స్టోరీజి, విశ్లేషణలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి హైపర్స్కేల్ డేటా సెంటర్ ( Hyperscale Data Centre )ను హైదరాబాద్లో ఏర్పాటు
దావోస్లో ఏర్పాటుచేసిన ‘తెలంగాణ పెవిలియన్'ను ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. దీనికి ‘తెలంగాణ - ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్' అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలు, ప�
భారతదేశ సామాజిక ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేనివాళ్లే పేదలకు ఇచ్చే పథకాలను ఉచిత తాయిలాలంటూ హేళన చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయినా, ఇంకెవరైనా
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగించుకొని తిరిగివస్తున్న సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆ�
స్విట్జర్లాండ్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన దిగ్విజయంగా ముగిసింది. దావోస్లోని తెలంగాణ పెవిలియన్ ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీలకు ప్రధాన వేదికగా మారడంతో రాష్ర్టానికి పె�
దావోస్ పర్యటన విజయవంతం కావడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతోపాటు పెట్టుబడి అవకాశాలను చాటేందుకు డబ్ల్యూఈఎఫ్ వేదిక ఎంతో ఉపయోగపడిందని, పెట్ట�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. యూకే, దావోస్లో పది రోజుల పాటు పర్యటించిన కేటీఆర్.. రాష్ట్రానికి కోట్ల విలువ చేసే పెట్టుబడులను తీసుక�
తెలంగాణలో డిజిటలైజేషన్ను వేగవంతంచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్కార్డుతో అవగాహన ఒప్పందం చేసుకొన్నది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచస్థాయి పౌరసేవలను అందించేందుకు ప్రభు త్వం మాస్టర్కార�