తన ఇద్దరు బిడ్డలను కంటికి రెప్పలా సాకిన ఓ తండ్రి ఆశలన్నీ అడియాసలయ్యాయి. వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవాల్సిన ఆ బిడ్డలే తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ హింసించడం మొదలుపెట్టారు.
Karnataka family hang in Bihar | ఒక కుటుంబం తీర్థయాత్రకు వెళ్లింది. ఒక సత్రంలో వారు బస చేశారు. అక్కడి గదిలో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరి వేసుకుని చనిపోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Lavanya Tripathi | మెగా ఫ్యామిలీలో ఇటీవల ఆనంద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్–ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్యగా మారారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టడంతో అభిమాన
Man Shoots Wife, Children, Kills Self | ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్టల్తో కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొరుగువారి సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.
నామినేషన్లు ఎక్కడ తిరస్కరణకు గురవుతాయోనని తల్లీకూతుళ్లు సర్పంచ్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో చోటుచేసుకున్నది.
Lalu Yadav's 3 daughters Left | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. కుమార్తె రోహిణి ఆచార్య తర్వాత ఆయన మరో ముగ్గురు కుమా�
‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజల మనసులో ఎల్లకాలం గుర్తుండేలా వారి బాగోగులను చూడడమే మా ముందున్న కర్తవ్యం’ అని దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు మాగంటి అక్షర, దిశిర పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ పీహెచ్సీలో ఓ గర్భిణికి 4 కిలోల బరువుగల బాలుడు జన్మించాడు. బీహార్కు చెందిన అఖిలేష్, కాజల్దేవి దంపతులు రెండేండ్ల క్రితం బతుకుదెరువు కోసం మానకొండూర్ వచ్చి కోళ్లఫారంలో కూ�
మహిళలకు వారి పెండ్లి సమయంలో బంగారు, వెండి నగలకు బదులుగా ఆయుధాలను కానుకలుగా ఇవ్వాలని అఖిల భారత క్షత్రియ మహా సభ ప్రతిపాదించింది. తద్వారా వారిని వారు రక్షించుకొనేలా సాధికారత కల్పించొచ్చని అభిప్రాయపడింది.
ఓ నిరుపేద తండ్రి గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన కూతుర్లు తమ చేతిలో చిల్లి గవ్వలేక తల్లడిల్లుతున్నారు. దిక్కు తోచని స్థితిలో ఆర్థిక సాయం కోసం ధీనంగా వేడుకుంటు�
Russian Woman Living In Cave | రష్యాకు చెందిన మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దట్టమైన అడవిలోని గుహలో చాలా కాలం నివసిస్తున్నది. ఇటీవల అక్కడ గస్తీ నిర్వహించిన పోలీసులు వీరిని గమనించారు. విషపూరిత పాములు, మృగాలతో పాటు కొండచరియల
Man Raping Daughters For 5 Years | ఇద్దరు కుమార్తెలపై ఐదేళ్లుగా తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. వారు అనారోగ్యం చెందడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ఈ దారుణం గురించి బయటపడింది.
కూతుళ్లను లైంగికంగా వేధించడంతోనే తండ్రి పల్లెపు నర్సయ్య హత్యకు గురైనట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నవీపేట మండలం ధర్మారం గ్రామంలో సోమవారం కూతురి చేతిలో నర్సయ్య దారుణ హత్యకు గురైన విషయం త�
ICDS | కోరుట్ల, మే 1: తల్లిదండ్రులు తమ కూతుళ్లపై వివక్ష చూపకుండా కుటుంబంలో సమ ప్రాధాన్యం కల్పించాలని సీడీపీవో మణెమ్మ, మహిళ సాధికారత కేంద్రం ప్రతినిధులు గౌతమి, స్వప్న అన్నారు.