కరీంనగర్ జిల్లా మానకొండూర్ పీహెచ్సీలో ఓ గర్భిణికి 4 కిలోల బరువుగల బాలుడు జన్మించాడు. బీహార్కు చెందిన అఖిలేష్, కాజల్దేవి దంపతులు రెండేండ్ల క్రితం బతుకుదెరువు కోసం మానకొండూర్ వచ్చి కోళ్లఫారంలో కూ�
మహిళలకు వారి పెండ్లి సమయంలో బంగారు, వెండి నగలకు బదులుగా ఆయుధాలను కానుకలుగా ఇవ్వాలని అఖిల భారత క్షత్రియ మహా సభ ప్రతిపాదించింది. తద్వారా వారిని వారు రక్షించుకొనేలా సాధికారత కల్పించొచ్చని అభిప్రాయపడింది.
ఓ నిరుపేద తండ్రి గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన కూతుర్లు తమ చేతిలో చిల్లి గవ్వలేక తల్లడిల్లుతున్నారు. దిక్కు తోచని స్థితిలో ఆర్థిక సాయం కోసం ధీనంగా వేడుకుంటు�
Russian Woman Living In Cave | రష్యాకు చెందిన మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దట్టమైన అడవిలోని గుహలో చాలా కాలం నివసిస్తున్నది. ఇటీవల అక్కడ గస్తీ నిర్వహించిన పోలీసులు వీరిని గమనించారు. విషపూరిత పాములు, మృగాలతో పాటు కొండచరియల
Man Raping Daughters For 5 Years | ఇద్దరు కుమార్తెలపై ఐదేళ్లుగా తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. వారు అనారోగ్యం చెందడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ఈ దారుణం గురించి బయటపడింది.
కూతుళ్లను లైంగికంగా వేధించడంతోనే తండ్రి పల్లెపు నర్సయ్య హత్యకు గురైనట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నవీపేట మండలం ధర్మారం గ్రామంలో సోమవారం కూతురి చేతిలో నర్సయ్య దారుణ హత్యకు గురైన విషయం త�
ICDS | కోరుట్ల, మే 1: తల్లిదండ్రులు తమ కూతుళ్లపై వివక్ష చూపకుండా కుటుంబంలో సమ ప్రాధాన్యం కల్పించాలని సీడీపీవో మణెమ్మ, మహిళ సాధికారత కేంద్రం ప్రతినిధులు గౌతమి, స్వప్న అన్నారు.
Renu Desai | సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొద్ది రోజులకి విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని జంటలు విడిపోతే మాత్రం అభిమానులు చాలా బాధపడిపోయారు. వారిలో పవన్ కళ్యాణ్- రేణూ దేశాయ్ జంట
Jagapathi Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మొదట్లో హీరోగా నటించిన జగపతి బాబు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అదరగొడుతున్నాడు. ముఖ్యంగా విలన్గ�
Man Throws Acid On Wife, Daughters | భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నదని భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లపై యాసిడ్ పోశాడు. భార్య, ఒక కుమార్తె స్వల్పంగా గాయపడగా మరో కుమార్తెకు తీవ్ర గాయాలయ్య�
Parvesh Verma's daughters | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీ స్థానంలో మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు. ఈ నేపథ్యంలో �
హఠాత్తుగా.. అమ్మ చనిపోయింది. కాళ్లకింద భూమి కదిలింది. ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు నాన్న లేడు. ఏం చేయాలో అర్థం కాక ఆ భీతిలో కూతుళ్లు కూడా మానసిక ైస్థెర్యాన్ని కోల్పోయారు.
Woman, Daughters Paraded | పని చేసే ఫ్యాక్టరీలో చోరీ చేశారన్న అనుమానంతో మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెల పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. వారి ముఖాలకు నల్లరంగు పూశారు. ‘నేను దొంగను’ అన్న ఫ్లకార్డులను మెడలో వేసి అక్కడ ఊరేగించా�
Man, 4 Daughters Found Dead | ఒక వ్యక్తి, అతడి నలుగురు కుమార్తెలు ఇంట్లో శవమై కనిపించారు. ఆ వ్యక్తి తన కుమార్తెలను హత్య చేసిన తర్వాత విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురి మరణంపై కేసు న