Man dies in old-age home | వృద్ధాశ్రమంలో ఉన్న ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. అయితే ఆయన పెంచి, చదివించి, ప్రయోజకులను చేసిన ముగ్గురు కుమార్తెలు తండ్రిని కడసారి చూసేందుకు రాలేదు. పైగా వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలను వ�
హర్యానాలో మనసులు కలిచివేసే ఘటన జరిగింది. సోనీపట్కు చెందిన శివ్చరణ్ గుప్తా తన ముగ్గురు కూతుర్లను చదివించడానికి జీవితమంతా కష్టపడ్డాడు. అందులో ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. కా
Wife, 2 Daughters Swept Away | ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో ప్రయాణించాడు. నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న వంతెనపై కారు నడిపేందుకు ప్రయత్నించాడు. అయితే వరద ప్రవాహానికి అది కొట్టుకుపోగా ఒక చెట్టుకుని పట్�
గత 20-25 ఏండ్లుగా తమ నగర పరిశుభ్రత కోసం పాటుపడుతున్న ఒక పారిశుధ్య కార్మికుని ఇద్దరు కూతుళ్ల కోసం ఏకంగా నగర ప్రజలంతా ముందుకు వచ్చి అట్టహాసంగా పెండ్లి జరిపించిన ఘటన రాజస్థాన్లో జరిగింది.
తన ఇద్దరు బిడ్డలను కంటికి రెప్పలా సాకిన ఓ తండ్రి ఆశలన్నీ అడియాసలయ్యాయి. వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవాల్సిన ఆ బిడ్డలే తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ హింసించడం మొదలుపెట్టారు.
Karnataka family hang in Bihar | ఒక కుటుంబం తీర్థయాత్రకు వెళ్లింది. ఒక సత్రంలో వారు బస చేశారు. అక్కడి గదిలో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరి వేసుకుని చనిపోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Lavanya Tripathi | మెగా ఫ్యామిలీలో ఇటీవల ఆనంద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్–ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్యగా మారారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టడంతో అభిమాన
Man Shoots Wife, Children, Kills Self | ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్టల్తో కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొరుగువారి సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.
నామినేషన్లు ఎక్కడ తిరస్కరణకు గురవుతాయోనని తల్లీకూతుళ్లు సర్పంచ్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో చోటుచేసుకున్నది.
Lalu Yadav's 3 daughters Left | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. కుమార్తె రోహిణి ఆచార్య తర్వాత ఆయన మరో ముగ్గురు కుమా�
‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజల మనసులో ఎల్లకాలం గుర్తుండేలా వారి బాగోగులను చూడడమే మా ముందున్న కర్తవ్యం’ అని దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు మాగంటి అక్షర, దిశిర పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ పీహెచ్సీలో ఓ గర్భిణికి 4 కిలోల బరువుగల బాలుడు జన్మించాడు. బీహార్కు చెందిన అఖిలేష్, కాజల్దేవి దంపతులు రెండేండ్ల క్రితం బతుకుదెరువు కోసం మానకొండూర్ వచ్చి కోళ్లఫారంలో కూ�
మహిళలకు వారి పెండ్లి సమయంలో బంగారు, వెండి నగలకు బదులుగా ఆయుధాలను కానుకలుగా ఇవ్వాలని అఖిల భారత క్షత్రియ మహా సభ ప్రతిపాదించింది. తద్వారా వారిని వారు రక్షించుకొనేలా సాధికారత కల్పించొచ్చని అభిప్రాయపడింది.