Renu Desai | సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొద్ది రోజులకి విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని జంటలు విడిపోతే మాత్రం అభిమానులు చాలా బాధపడిపోయారు. వారిలో పవన్ కళ్యాణ్- రేణూ దేశాయ్ జంట
Jagapathi Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మొదట్లో హీరోగా నటించిన జగపతి బాబు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అదరగొడుతున్నాడు. ముఖ్యంగా విలన్గ�
Man Throws Acid On Wife, Daughters | భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నదని భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లపై యాసిడ్ పోశాడు. భార్య, ఒక కుమార్తె స్వల్పంగా గాయపడగా మరో కుమార్తెకు తీవ్ర గాయాలయ్య�
Parvesh Verma's daughters | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీ స్థానంలో మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు. ఈ నేపథ్యంలో �
హఠాత్తుగా.. అమ్మ చనిపోయింది. కాళ్లకింద భూమి కదిలింది. ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు నాన్న లేడు. ఏం చేయాలో అర్థం కాక ఆ భీతిలో కూతుళ్లు కూడా మానసిక ైస్థెర్యాన్ని కోల్పోయారు.
Woman, Daughters Paraded | పని చేసే ఫ్యాక్టరీలో చోరీ చేశారన్న అనుమానంతో మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెల పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. వారి ముఖాలకు నల్లరంగు పూశారు. ‘నేను దొంగను’ అన్న ఫ్లకార్డులను మెడలో వేసి అక్కడ ఊరేగించా�
Man, 4 Daughters Found Dead | ఒక వ్యక్తి, అతడి నలుగురు కుమార్తెలు ఇంట్లో శవమై కనిపించారు. ఆ వ్యక్తి తన కుమార్తెలను హత్య చేసిన తర్వాత విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురి మరణంపై కేసు న
Stabbed To Death | ఒక వ్యక్తి, అతడి ఇద్దరు కుమార్తెలను ఒక అమ్మాయి ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. కుమార్తెల తల్లి కూడా ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది. ముగ్గురి హత్యలకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్�
కుటుంబ కలహాలు ఇద్దరు చిన్నారుల ప్రాణాల మీదకొచ్చింది. అభం శుభం తెలియని కూతుళ్లను తల్లి సంపులోకి దింపి హ త్యకు యత్నించింది. ఈ చిన్నారులు దవాఖానలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
Daughters Married At Hospital | అనారోగ్యంతో హాస్పిటల్లోని ఐసీయూలో ఉన్న తండ్రి కోరికను ఇద్దరు కుమార్తెలు నెరవేర్చారు. వైద్యులు, సిబ్బంది సమక్షంలో ఆయన కళ్లెదుట వివాహం చేసుకున్నారు. ఈ అసాధారణమైన పెళ్లికి సంబంధించిన వీడియో �
ఆస్తి కోసం నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని, కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లను ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో చోటుచేసుకున్నది. గోపాలపేటకు చెందిన పిట�
ఖమ్మం జిల్లాలోని (Khammam) తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు.
సుకన్య సమృద్ధి స్కీం.. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఎంతోకొంత ఈ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి అవగాహన ఉండే ఉంటుంది. పన్ను రాయితీ, వడ్డీ, దీర్ఘకాల మదుపు సదుపాయం, స్వల్ప మొత్తాల్లో కూడా పెట్టుబడి వంటివి ఈ పథకంల�
నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన వరంగల్ 14వ డివిజన్ బాలాజీనగర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బాలాజీనగర్కు చెందిన మరికల రమ, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.