తండ్రులకు కూతుళ్లు బరువు కాదని, అలా ఎప్పుడూ అనుకోవద్దని ఓ తండ్రికి సుప్రీం కోర్టు హితవు పలికింది. ఓ మహిళకు తన తండ్రి నుంచి నెలవారీ ఖర్చులు (భరణం) ఇప్పించాలన్న కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఆడవాళ్లు భారమని తం�
దక్షిణ ఢిల్లీలో సంపన్నులు ఉండే వసంత్ విహార్ ప్రాంతం అది. అక్కడ ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు కూతుర్లు చనిపోవాలని నిర్ణయించుకొన్నారు. ఇంటి తలుపులు మూసేశారు. కిటికీలన్నీ వేసుకొన్నారు. ఇంట్లో గాలి కొంచెం కూడా బయ�
Gambhiraopet | గంభీరావుపేట (Gambhiraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
తండ్రి మృతదేహం వద్దే కూతుళ్ల పంచాయితీ పెద్దమనుషుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తి నర్సింహులపేట, జనవరి 25: ఆస్తి పంపకాల కోసం కొడుకులు ఘర్షణపడటం చూశాం.. కానీ, ఇక్కడ తండ్రి మృతదేహం సాక్షిగా కూతుళ్లే దహన సంస్కార�
Crime News | మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడో భర్త. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారన్న కోపంతో ఆమెపై సలసలకాగే నీళ్లు పోశాడు. ఈ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఈ అమానవీయ ఘటన జరిగింది.
చౌటుప్పల్| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం జరిగింది. చౌటుప్పల్లోని రాంనగర్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్నగర్లో ఉంటున్న రాణి అనే మహిళ తన ముగ్గురు �
అమ్మాయి పుట్టిందని| అతనికి కొడుకు కావాలి. అయితే అతని భార్య మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో భార్యా పిల్లలపై కోపం పెంచుకున్నాడు. సమయం చూసుకుని వారిని బావిలో తోసేశాడు. అయితే భార్య, చిన్నారి బతికి బయటపడగ
చెన్నై: మరో పదిరోజుల్లో క్రికెట్ సంబురం ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంకానుంది. లీగ్లో పాల్గొనే ఆటగాళ్లందరూ తమ జట్లలో చేరుతున్నారు. ఐపీఎల్ కోసం ఆస్ట్రేలియా నుంచి బయలుదేరే ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్ట�