ఒకానొక ప్రాంతంలో ఓ పెద్దాయన అనారోగ్యంతో కన్నుమూశాడు. అతని అంత్యక్రియల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఊరి జనమంతా మృతుడి ఇంటికి చేరుకున్నారు. అంతిమ యాత్ర మొదలయ్యే సమయంలో ఒక వ్యక్తి హుటాహుటిన అక్కడికి వచ్చి ‘ఈ
New Study | ఆడపిల్ల పుట్టిందంటే అయ్యకు ఆయువు సగం కుంగిందన్నమాటే.. ఇది పాత సామెత. కానీ ఆడపిల్ల ఉన్న ఇంట్లో తండ్రి ఆయువు పెరుగుతున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారని ప�
locking daughters' graves | మరణించిన తమ కుమార్తెల మానాన్ని, గౌరవాన్ని కాపాడుకునేందుకు వారి తల్లిదండ్రులు ఆ సమాధులకు తాళాలు వేస్తున్నారు (locking daughters' graves). పాకిస్థాన్ రచయితలతో సహా ఆ దేశానికి చెందిన సామాజిక కార్యకర్తలు ఈ సమస్యన
Kamareddy | వృద్ధాప్యంలో తండ్రిని ప్రేమగా చూసుకోవాల్సిన కూతుళ్లు ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టారు. కన్న తండ్రిని ఇంట్లో ఉంచి కాల్చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చో�
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఎస్సై సంతోష్కుమార్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచా�
తండ్రులకు కూతుళ్లు బరువు కాదని, అలా ఎప్పుడూ అనుకోవద్దని ఓ తండ్రికి సుప్రీం కోర్టు హితవు పలికింది. ఓ మహిళకు తన తండ్రి నుంచి నెలవారీ ఖర్చులు (భరణం) ఇప్పించాలన్న కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఆడవాళ్లు భారమని తం�
దక్షిణ ఢిల్లీలో సంపన్నులు ఉండే వసంత్ విహార్ ప్రాంతం అది. అక్కడ ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు కూతుర్లు చనిపోవాలని నిర్ణయించుకొన్నారు. ఇంటి తలుపులు మూసేశారు. కిటికీలన్నీ వేసుకొన్నారు. ఇంట్లో గాలి కొంచెం కూడా బయ�
Gambhiraopet | గంభీరావుపేట (Gambhiraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
తండ్రి మృతదేహం వద్దే కూతుళ్ల పంచాయితీ పెద్దమనుషుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తి నర్సింహులపేట, జనవరి 25: ఆస్తి పంపకాల కోసం కొడుకులు ఘర్షణపడటం చూశాం.. కానీ, ఇక్కడ తండ్రి మృతదేహం సాక్షిగా కూతుళ్లే దహన సంస్కార�
Crime News | మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడో భర్త. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారన్న కోపంతో ఆమెపై సలసలకాగే నీళ్లు పోశాడు. ఈ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఈ అమానవీయ ఘటన జరిగింది.
చౌటుప్పల్| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం జరిగింది. చౌటుప్పల్లోని రాంనగర్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్నగర్లో ఉంటున్న రాణి అనే మహిళ తన ముగ్గురు �
అమ్మాయి పుట్టిందని| అతనికి కొడుకు కావాలి. అయితే అతని భార్య మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో భార్యా పిల్లలపై కోపం పెంచుకున్నాడు. సమయం చూసుకుని వారిని బావిలో తోసేశాడు. అయితే భార్య, చిన్నారి బతికి బయటపడగ