మొబైల్ రీచార్జ్ ప్లాన్ల సమీక్షకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ శుక్రవారం ఓ కన్సల్టేషన్ పేపర్ను విడుదల చేసింది. వాయిస్ కాల్స్, డాటా, ఎస్ఎంఎస్ల కోసం సపరేట్ రీచార్జ్ వోచర్లు.. ఇలా అన్నింటిపైనా ఈ పే�
India GDP : 2023-24 ఆర్ధిక సంవత్సరానికి భారత్ జీడీపీ అంచనాలను మించి 8.2 శాతం వృద్ధి నమోదుచేసింది. జనవరి-మార్చి క్వార్టర్లో 7.8 శాతం వృద్ధి సాధించింది.
4జీ వినియోగదారులు వినియోగిస్తున్న డాటా కంటే 5జీ యూజర్లు 3.6 రెట్లు అధికంగా డాటాను వినియోగిస్తున్నారని నోకియా తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 2022 నుంచి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలి�
Custodial Rape Cases | గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. జైలులో మహిళా ఖైదీలపై జరిగిన అత్యాచార కేసులకు సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. టాప్లో ఉత్తరప్రదేశ్ ఉండగా, తర�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ సోమవారం బెంగళూరులో తమ నూతన డాటా అండ్ అనలిటిక్స్ సెంటర్ను ప్రారంభించింది. సంస్థ ఎండీ, సీఈవో కే సత్యనారాయణ రాజు దీన్ని ఆవిష్కరించారు. ఇన్నోవేషన్, కొలాబరేష
Murder Cases | గత ఏడాది దేశంలో 28,522 హత్య కేసులు (Murder Cases) నమోదయ్యాయి. 2022లో దేశ వ్యాప్తంగా ప్రతి రోజు సగటున 78 లేదా ప్రతి గంటకు మూడుకుపైగా మర్డర్లు జరిగాయి.
బీహార్లోని నితీశ్కుమార్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన డాటాను సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 63 శాతం మంది ఓబీసీలు, ఈబీసీలు ఉన్నట్టు సర్వేలో తేలింది.
Google Play Store | గూగుల్ ప్లే స్టోర్ లో యూజర్ల డేటా తస్కరించడం లేదని చెప్పి.. చైనాకు సున్నితమైన డేటా తస్కరిస్తున్న ఆ రెండు యాప్ లను తక్షణం తొలగించాలని యూజర్లను మొబైల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రాడో హెచ్చరించింది.
ఒప్పందాన్ని ఉల్లంఘించి మైక్రోసాఫ్ట్ తమ డాటాను వినియోగిస్తున్నదని ఆరోపిస్తూ ట్విట్టర్ ఆ కంపెనీకి లేఖ రాసింది. ట్విట్టర్ అధిపతి ఎలాన్మస్క్ వ్యక్తిగత న్యాయవాది అలెక్స్ స్పైరో ఈ మేరకు మైక్రోసాఫ్ట్
దేశవ్యాప్తంగా కోటి 80 లక్షల మంది వ్యక్తిగత డాటా చోరీకి గురైనట్టు తాజా సర్వే తెలిపింది. ఈ డాటా గత 20 ఏండ్లలో 10 సందర్భాల్లో డాటా చోరీ జరిగిందని ఇన్కాగ్ని సంస్థ వెల్లడించింది.