రెండున్నరేళ్ల క్రితం అలవికాని హామీలు, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. సోమవారం బాల�
తెలంగాణ జాతి పిత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 72వ జన్మదిన వేడుకలు మంగళవారం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి ‘హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార
కేసీఆర్ కీర్తిని దిగజార్చాలనే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ నోటీసులు జారీ చేసిందని మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
vరేవంత్రెడ్డి.. ముఖ్యమంత్రివా? వీధి రౌడీవా? రాష్ట్రంలో ఒక్క గులాబీ దిమ్మె కూల్చివేసినా తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట ఘటన స్ఫూర్తితో మహిమ గల రాళ్లతో కాంగ్రెస్ నాయకుల పుర్రెలు పగుల్తాయని బీఆర్ఎస్ హనుమక
Dasyam vinay bhaskar | సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున ఖమ్మంలో జరిగిన సీపీఐ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చాలని అనడాన్ని యావత్ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడ�
కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపులు, ప్రతీకార చర్యలు నిత్యకృత్యమయ్యాయని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నది. కార్మికుల హకులు కాలరాసేందుకే నూతన చట్టాలు తెచ్చింది. చర్చ లేకుండానే పార్లమెంటులో ఆమోదించింది. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయబోమ�
Dasyam Vinay Bhaskar | పొదుపు సంఘాలు బతుకుదెరువు కోసం కాదు బతికించడానికి ఏర్పాటు చేయాలన్నారు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్.
Dasyam Vinay Bhaskar | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా నూతన చట్టాలను తీసుకొచ్చి కనీస హక్కులు లేకుండా కాలరాసే ప్రయత్నం చేస్తోందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలోనే సర్వ మతాలకు సమానం ప్రాతినిధ్యం లభించిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
KTR | బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హనుమకొండకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న దీక్షా దివస్తో పాటు స్థాని�
హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసే దీక్షాదివస్ సన్నాహక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్టు జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
స్టేషన్ఘన్పూ ర్ నియోజకవర్గంలోని ఉప్పుగల్ రిజర్వాయర్ నిర్మాణానికి గతంలో రూ.476 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనా వేయగా, కడియం శ్రీహరి రూ. 1001 కోట్లకు పెంచి తన అనుచరుడు జీవీఆర్కు కాంట్రాక్టు పనులు ఇప్