కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని.. ప్రజావ్య తిరేక, నియంత, నియంతృత్వ పాలన అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ సమైక్యతా ది�
‘స్థానికత’ జీవో కారణంగా మెడికల్ అడ్మిషన్లకు దూరం అవుతున్న తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
పాదయాత్ర నేపథ్యంలో హనుమకొండ సర్క్యూట్ గెస్ట్హౌస్ రోడ్డులోని తన ఇంటిలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను సుబేదారి పోలీసులు సోమవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ద�
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన వేలేరు, చిల్పూరు, తరిగొప్పుల మండలాల ప్రజలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ఆదివారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాదయాత్ర చేపట్టగా, హనుమ
భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కనీస చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ మ�
తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో వరంగల్ నుంచే బీసీ రిజర్వేషన్ పోరాటం ప్రారంభిస్తామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఎద్దేవాచేశారు.
బీసీలపై కాంగ్రెస్, బీజేపీ కపట ప్రేమను చూపుతున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల వెనుకబాటుపై చర్చ జరుగుతున్న తరుణంలో రాజకీయ లబ్ధికోసం డ్రామాలాడుతున్నాయని
కొట్లాడి సాధించుకున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వంద శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎ స్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు.
బీసీలు అందరు ఏకమై నేటి ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.
Dasyam Vinay Bhaskar | దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తుందని, నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి విపరీతమైన పని భారం, ఒత్తిడి పెంచి కార్మికుల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మార్చిందని బీఆర్�
తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన బహుజన బి�