BRS | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై గులాబీ దండు నిరసన తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ తీసింది. అదాలత్ జంక్షన్లో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు వినయ్భాస్కర్ను
కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ అరెస్ట్లు ఆగడం లేదు. కాంగ్రెస్ సర్కార్ గత రెండు మూడు రోజులుగా ఎమర్జెన్సీని తలపించేలా నిర్బంధకాండ చేపడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నది. నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే
కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే పూర్తిస్థాయిలో నిర్వహించాలని, ఆ ఫ్యాక్టరీలో 90 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను స్థానికులకే కేటాయించాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చ�
మాట ఇవ్వడమే కాదు.. దానిని నిలబెట్టుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగ నిరుపేద మరుగుజ్జు యువకుడి జీవితంలో వెలుగులు నింపారు. గత ఫిబ్రవరి 9వ తేదీన జరిగ�
కాంగ్రెస్ ప్రభుత్వ చిరువ్యాపారులతో చెలగాటమాడుతున్నదని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దాస్యంను కలిస�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ‘స్టేట్ నుంచి స్ట్రీట్ వరకు’ విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ ధ్వజమెత్తారు.
ఓరుగల్లు ప్రజల హృదయాల్లో మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుందని, మంచి మనసున్న నాయకుడు ప్రణయన్న అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ(కుడా)లో అవినీతి కుంభకోణంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసన సభ్యుడు దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు.
Dasyam Vinay Bhaskar | మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నా రని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు.
గుడిసెవాసులకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని, పేదలకు బీఆర్ఎస్ అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవ�