Munipalli | సంగారెడ్డి జిల్లా మునిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అనుచరుడు, రైకోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చ�
Crusher | నాడు మంత్రి దామోదర రాజానర్సింహా ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లోకి వచ్చి కళ్లపల్లి -బెలూరు, చిలపల్లి గ్రామాల ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను విని.. నేను గెలిస్తే కచ్చితంగా మీ గ్రామాల ప్రజలు ఎదురుకుంటున్న
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో పేద రోగులకు వైద్యసేవలు సరిగ్గా అందడం లేదు. జోగిపేటలోని ప్రభుత్వ 100 పడకల ఏరి యా దవాఖానలో మొత్తం 23 మంది వైద్య�
స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాలన్నా ఇక్కడి వైద్యాధికారులకు లెక్కలేదు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్యసేవలు మెరుగుపడేలా, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారికి తావులేకుండా చూడాల్సిన వైద్యాధికారులు మ
Damodara Rajanarsimha | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహపై సంగారెడ్డి జిల్లా మునిపల్లి వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగారికి మా లింగంపల్లి గురుకుల పాఠశాల గుర్తుందా? గుర్తు చేయాలా అంటూ మండిప�
Medak Rains | నిజాంపేట మండల వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెరువుల, కుంటలు అలుగులు పారుతున్నాయి. సిద్దిపేట-మెదక్ NH 765 డీజీ ప్రధాన రోడ్డుపై నందిగామ గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి వరదల ధాటికి �
Road Repair | రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ఏడాది పూర్తికాకముందే పూర్తిగా ఈ రోడ్డు ధ్వంసమైందని మునిపల్లి మండల వాసులు సంబంధిత కాంట్రాక్టర్ పై పలు రకాల విమర్శలు చేస్తున్నారు.
సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ టీజీ ఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. సోమవారం హై
మునిపల్లి మండలాన్ని (Munipalli) ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా.. మండలంలోని గ్రామాలన్నింటినీ అభివృద్ధి పథంలో నడిపిస్తా.. దెబ్బతిన్న గ్రామాలు అన్ని బాగు చేయిస్తా.. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ద�
రాష్ట్ర మంత్రివర్గంలో హెలికాప్టర్ చిచ్చు రేగినట్టు తెలుస్తున్నది. కొంతమందికి మాత్రమే హెలికాప్టర్ వాడుకొనే అవకాశం లభించడంపై మిగిలిన వారు.. తాము మంత్రులం కాదా? హెలికాప్టర్ వాడే హక్కు తమకు లేదా అంటూ మన�
రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయ్యిందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు శుద్ధ అబద్ధాలే. పూర్తిస్థాయిలో కాలేదని స్వయానా మంత్రి దామోదర రాజనర్సింహ చెప్తున్నరు. ఇకనైనా మోసపు మాటలు బంద్ పెట్టాలి’ అని బ�
ప్రతిపక్ష నేతలకు ‘ప్రొటోకాల్'పై ప్రభుత్వం మరోసారి తన వైఖరిని బయటపెట్టుకున్నది. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ను అవమానించాలని ప్రయత్నించింది.
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో గడువులోపు రుణమాఫీ పూర్తవుతుందా? అనే సందేహాలు నెలకొన్నాయి.
Mulugu DMHO | ములుగు జిల్లా డీఎంహెచ్వో అప్పయ్యను(DMHO Appaiah) వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ( Damodara Rajanarsimha) అభినందించారు. అప్పయ్య కొండలు ఎక్కి, వాగులు, వంకలు దాటి ఆదివాసీలకు వైద్య