Rajanarsimha | 317 జీవో బాధితులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్�
Dharmapuri | లక్ష్మీ నరసింహ స్వామి( Lakshmi Narasimha Swami) వారిని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) సతీసమేతంగా దర్శించుకున్నారు.
వైద్యారోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహా గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే ఫైల్పై తొలి సంతకం చేశారు. 5,300 స్టాఫ్నర్స్ పోస్�
రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలకు చోటుదక్కింది. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం నుంచి దామోదర రాజనర్సింహా, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుం�
Andole |కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ్మను అందోల్ నియోజకవర్గం లీడర్ను చేసింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపింది. ఉమ్మడి రాష్ర్టానికి ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించింది. మరి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో అందోల్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని, ఇది ఓర్వలేని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పసలేని ఆరోపణలు చేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
బోయిన్పల్లిలో టీపీసీసీ నిర్వహించిన శిక్షణా తరగతులకు పార్టీ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. అది పార్టీ కార్యక్రమం, తప్పకుండా హాజరుకావాల్సిందేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ఫోన్ చేస