వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో అకాల వర్షానికి పూర్తిగా తడిచిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రూ.14 వేల రైతు భరోసా నిధులను రైతులకు ఎగ్గొట్టిందని, వాటినే రుణమాఫీ చేశామని బొంకుతున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. వానకాలం రూ.9
అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశా రు.
Rasamayi balakishan | అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి చెందిన కల్లూరి రమేశ్, రాంసాగర్కు చె�
Former minister Errabelli | అకాల వర్షానికి(Rain) పంటలు దెబ్బతిన్న(Damaged crops) రైతలుకు నష్టపరిహారంతోపాటు రైతు బంధు డబ్బులు వెంటనే వేయాలని ఎర్రబెల్లి దయాకర్రావు(Former minister Errabelli) డిమాండ్ చేశారు.
వడగండ్ల వానతో పంట నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పన పరిహారం అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
అకాల వర్షం రైతన్నకు తీరని నష్టాన్ని తెచ్చింది. శనివారం రాత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు రెండు గంటలపా టు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన అతలాకుతలం చేసింది.
ఉమ్మడి జిల్లా రైతులపై వరుణుడు కరుణ చూపడం లేదు. గత నెలలో అకాల వర్షం కురిపించి పంటలను తుడిచిపెట్టుకుపోయినా శాంతించలేదు. ఆదివారం రాత్రి వడగండ్ల రూపంలో రాలి మిగిలిన పంటలనూ పొట్టనపెట్టుకున్నాడు. మక్క, వరి కో�
మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు, ఇళ్లు దెబ్బతిన్న బాధితులందరినీ ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, ఎవరూ అధైర్య పడొద్దని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.