ఉమ్మడి జిల్లా రైతులపై వరుణుడు కరుణ చూపడం లేదు. గత నెలలో అకాల వర్షం కురిపించి పంటలను తుడిచిపెట్టుకుపోయినా శాంతించలేదు. ఆదివారం రాత్రి వడగండ్ల రూపంలో రాలి మిగిలిన పంటలనూ పొట్టనపెట్టుకున్నాడు. మక్క, వరి కో�
మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు, ఇళ్లు దెబ్బతిన్న బాధితులందరినీ ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, ఎవరూ అధైర్య పడొద్దని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రేఖానాయక్ పెంబి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెంబి, మందపల్లి, ఇటిక్యాల, తాటిగూడ గ్రామాల్లో పర్యటించ�
నాగర్కర్నూల్ : జిల్లాలోని తిమ్మాజీపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి పలు గ్రామాలలో దెబ్బతిన్న వరి పంటలను గురువారం మండల వ్యవసాయ అధికారి కమల్ కుమార్ పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు, ప