ఈదురు గాలులతో కూడిన వర్షం బయ్యారంలో శుక్రవారం తెల్లవారుజామున బీభత్సాన్ని సృష్టించింది. రెండు గంటల పాటు ఈదురు గాలులు, రాళ్లతో కురిసిన వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది.
జిల్లాలో వర్షాలు, వరదలు తగ్గి దాదాపు 20 రోజులు దాటింది. అయినా పంటలు కోల్పోయి, భూములు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారమూ అందలేదు. పైగా సర్వేల పేరుతో పక్షం రోజులపాటు అధికారులు కాలయాపన చేశారు.
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వడగండ్ల వర్షాలకు పలు జిల్లాల్లో 2,200 ఎకరాల్లో పంట న ష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. అకాల వర్షాలతో రైతులు తల్లడిల్లుతుంటే కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వర్షాలు కురిసినప్ప�
“రాష్ట్ర ప్రభుత్వం మీతోనే ఉన్నది. ఆందోళన వద్దు. అండగా ఉంటం. ధైర్యంగా ఉండండి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నరు. నష్టపోతే ఎకరానికి 10 వేల పరిహారం అందిస్తం.
ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలు చేతికొచ్చే సమయంలో చెడగొట్టు వానలతో రైతులకు నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా వరి పంటతోపాటు మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురుస్తుండడంత
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్లవాన బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురువడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.