పాల బిల్లు చెల్లించాలని పాడి రైతు ఫోన్ సంభాషణలో.. దురుసుగా మాట్లాడిన నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి పాడి రైతులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మదర్ డెయి�
పాడి రైతుల శ్రేయ స్సు కోసమే పురుడు పోసుకున్న నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) సంస్థ తీవ్ర నష్టాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే బీర�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పాడి రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి ప్రశ్నించారు. లీటర్ పాలకు రూ.4 బోనస్, రూ.30 కోట్ల గ్రాంట్స్
అత్యధిక పాల ఉత్పత్తి జరి గే జనగామ ప్రాంత పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. అసెంబ్లీ వేదికగా ఇప్పటికే తాను పాడి రైతుల సమస్యలను లెవ�
దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అందుకోసం వ్యక్తిగతంగా ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు 2000వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియ మించింది. వీరు గ్రామాల్లో పశువైద్యులకు సహాయకులుగా పని చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో సోమవారం పశుగ్రాస ముగింపు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్యశాఖ అధికారి డాక్టర్ మోతీలాల్ హాజర
గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు 2000లో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. వీరు గ్రామాల్లో పశు వైద్యులకు సహాయకులుగా పనిచేస్తున్నారు.
పాడి రైతుల బకాయి బిల్లులు వెంటనే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకటరామిరెడ్డి, రాజాపేట పాల సొసైటీ చైర్మన్ సంధిల భాస్కర్ గౌడ్ హెచ్చరించారు.
మదర్ డెయిరీ (నార్ముల్)లో పాలు పోస్తున్న రైతులకు మూడు నెలల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కూరగాయల తోటకు కంచెగా విద్యుత్ తీగలు అమర్చడం వల్ల 13 బర్రెల మృతి చెందాయని, ఇందుకు కారణమై వ్యక్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని పశువుల యజమానులు (పాడి రైతులు) డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని వైయస్సార్ గార్డెన్లో ఈ నెల 24న జరిగే రాష్ట్ర పాడి రైతుల సదస్సును జయప్రదం చేయాలని పాడి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సింహులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్
Kadtal | సకాలంలో పాల బిల్లులు రాకపోవడంతో పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే పాల బిల్లులు చెల్లించాలని బీఆర్ఎస్ నేత చంద్రశేఖరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య డిమాండ్ చేశారు.