తుపాను అసని ఒక్క సారిగా తన దిశను మార్చుకుంది. ఉత్తర కోస్తాతో పాటు ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. మచిలీపట్నం వైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపటి సాయంత్రానికి మచిలీప�
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. తుఫాను ‘అసని’గా రూపాంతరం చెందిందని భారత వాతావారణ విభాగం వెల్లడించింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తూర్పు తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్నదని అధికారులు తెలిపార
తూర్పు ప్రాంతంలో మంచు తుఫాను ఎమర్జెన్సీ ప్రకటించిన పలు రాష్ర్టాలు న్యూయార్క్, జనవరి 30: అమెరికా తూర్పు రాష్ర్టాల్లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. దట్టంగా కురుస్తున్న మంచుతో పాటు తీవ్రమైన చలిగాలు
అమరావతి : ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న దేశవ్యాప్తంగా నిర్వహించవలిసిన యూజీసీ-నెట్ పరీక్షను జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్లో) ఎంబీఏ ప్రవేశాలక�
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి తుఫాన్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 48 గంటల్లో తుఫాన్ ఉత్తర కోస్తాంధ్ర తీరంలో దాని ప్రభావం కనిపిస్తుందని పే�
దుమ్ముగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గులాబ్ తుపాను ప్రభావంతో మండలవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు జోరున వర్షం కురవడంతో మండలంలో 35.4 మి�
బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పలు జిల్లాల్లో భారీనుంచి అతిభారీగా.. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా పాలెంలో 14.95 సెంటీమీటర్ల వాన ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద నేడు, రేపు �
మృతుల్లో 10 మంది చిన్నారులుఅట్లాంటా, జూన్ 20: అమెరికాలోని అలబామాలో తుఫాను, భీకర గాలులతో పాటు ఆకస్మిక వరదలు సంభవించాయి. తుఫాను కారణంగా జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 12 మంది చనిపోయారు. అందులో 10 మంది పిల్లలే
26న బెంగాల్, ఒడిశాలో తీరం దాటే అవకాశం రాష్ట్రంలో 43 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): మరాఠ్వాడ పరిసరాలపై సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లవరకు ఉన్న ఉపరితల ఆవర్తనం, తూర్పు- పశ్చి�
కొట్టుకుపోయిన పీ-305 నౌకలో ఇంకా ఆచూకీ లేని 49 మంది గుజరాత్కు తక్షణసాయంగా వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని ముంచుకొస్తున్న మరో తుఫాన్ యాస్ ముంబై, మే 19: తౌటే తుఫాన్ ధాటికి సోమవారం బాంబే హై తీరంలో కొట్టుకుపో�
బలహీనపడిన తుఫాను తౌటే అంతకుముందు గుజరాత్, మహారాష్ట్రలలో బీభత్సం.. గుజరాత్లో 13, ముంబైలో ముగ్గురు మృతి కొట్టుకుపోయిన నౌకల నుంచి పలువురిని రక్షించిన నేవీ, కోస్ట్గార్డ్ సిబ్బంది ముంబై, మే 18: దేశ పశ్చిమతీర�
తీవ్ర తుఫాన్గా మారి గుజరాత్ తీరంవైపు 18న మధ్యాహ్నం తీరం దాటే అవకాశం కేరళలో వర్ష బీభత్సం.. ఇద్దరి మృతి 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్.. నదులకు వరద న్యూఢిల్లీ, మే 15: కరోనా రెండో వేవ్తో విలవిల్లాడుతున్న పలు రాష్ర్