తప్పిపోయిన పిల్లలు, వివిధ కారణాలతో కుటుంబాల నుంచి విడిపోయిన పిల్లలను ‘దర్పణ్' అనే ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్తో గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నామని మహిళా, శిశు సంరక్షణ విభాగం డీసీపీ సృజన కర్ణం �
దసరా పండుగ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన పోలీసు పహారా ఏర్పాటు చేశారు. దసరా, సంక్రాంత్రి పండుగ సమయాల్లో నగరం నుంచి దాదాపు 60 శాతం మంది తమ తమ సొంత ఊళ్లకు వెళ్తుంటారు.
పోలీసు స్థలాలపై రేవంత్ సర్కారు కన్ను పడింది. నగరం నడిబొడ్డు నుంచి ఆర్మ్డ్ రిజర్వు ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ను తరలించే ప్రయత్నం జరుగుతున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోషా మహల్లోని పోలీస్ స్టే�
సైబరాబాద్లో జరిగిన చోరీ ఘటనపై బాధితుడు బెంగళూరులో ఫిర్యాదు చేయగా.. అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ కేసును దర్యాప్తు నిమిత్తం తిరిగి సైబరాబాద్ కమిషనరేట్కు బదిలీ చేయనున్నారు.
ఆర్థిక నేరాల కట్టడికి సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ కమిషనరేట్లో ప్రత్యేకంగా ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) ఠాణా ఏర్పాటైంది. గతంలో ఏవైనా ఆర్థిక నేరాలు జరిగితే స్థానిక
సైబరాబాద్ కమిషరేట్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్షాపులపై (Belt Shops) పోలీసులు దాడులు చేశారు. కమిషనరేట్లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
CI's Transfers | హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా సీఐలకు స్థానచలనం జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 63 మంది సీఐ మంది సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీపీ శ్రీనివాస్రెడ్డి సీఐలను బదిలీ చేస్తూ ఉ�
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాలపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ డీవీ శ్రీనివాసరావు
ఈ ఏడాది జాతీయస్థాయిలో పోటీ పడేందుకు రాష్ట్రం నుంచి 30 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. పోలీసుల పనితీరును పరిగణలోకి తీసుకొని ఇచ్చిన ర్యాంకింగ్స్లో సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన చౌదరిగూడ పోలీస్�
హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad) పరిధిలో మరోసారి మాదకద్రవ్యాలు (Drugs) పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న ‘కబాలి’ (Kabali) చిత్ర నిర్మాత కేపీ చౌదరిని (KP Chowdary) సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుక
శంషాబాద్ జోన్ను పునర్విభజన చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం ఉన్న శంషాబాద్ జోన్ను రెండుగా విభజించి, రాజేంద్రనగర్ జోన్ను ఏర్పాటు చేశారు