ఇలా దాదాపుగా అన్ని సైబర్ నేరాల్లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అసలు సూత్రధారులు తప్పించుకుంటున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 338 కేసులు.. 233 ఎఫ్ఐఆర్లు.. 14 రాష్ర్టాలకు చెందిన 61 మంది అరెస్ట్ కాగా..
లాభాలు ఇప్పిస్తామంటూ.. పెట్టుబడి పెట్టించి.. రూ.87,51,400 లక్షలు కొట్టేసిన సైబర్ నెరగాళ్లలో ఒకరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పో లీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీ లో ఉన్నాడు.
జూబ్లీహిల్స్లో నివాసముంటున్న ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ చూ స్తుండగా ఓ లెహంగా కనిపించింది. అది బాగా నచ్చడంతో పూజా కలెక్షన్స్ పేరు తో ఉన్న పేజీలోకి వెళ్లింది. అక్కడ సూ చించిన స్కానర్కు రూ.1000 చెల్లించిం ది.
సీబీఐ, ఈడీ పేర్లతో పాటు సైబర్ నేరగాళ్లు బాధితులను భయపెట్టించడంలో 1930 నంబర్ను కూడా వాడుతూ అమాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సైబర్ నేరాలు జరిగితే వెంటనే 1930కు ఫోన్ చేయాలని కేంద్రం సైబర్ బాధితుల కో�
అధిక ఆదాయానికి ఆశపడ్డ ఓ గృహిణి సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయింది. 1.78లక్షలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నది. ఆన్లైన్ యాప్లో పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు పొందవచ్చని సెల్కు మెసేజ్ రావడంతో జగిత్యాల �
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఓ వివాహితను బ్లాక్మెయిల్ చేసి.. రూ. 3 లక్షలు కాజేశారు. గృహిణికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ.. ఇన్స్టాగ్రామ్లో ఓ సందేశం వచ్చింది. ఆ లింక్ను క్లిక్ చేయగానే..
Cyber Crime | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సీఎస్ శాంతి కుమారి ఫొటోను డీపీగా ఉంచి పలువురికి మేసేజ్లు, ఫోన్లు చేశారు.
Cyber Fraud | హైదరాబాద్ నగరానికి చెందిన యువతిని విదేశాలకు పంపిస్తానని చెప్పి రూ.2.71కోట్లు అకౌంట్ల నుంచి లూటీ చేసిన సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నగర పరిధిలోని మధినగూడకు చెందిన యు�
‘సిమ్ స్వాపింగ్ స్కామ్'లో ఓ ఢిల్లీ మహిళా న్యాయవాది రూ.50 లక్షలు పోగొట్టుకున్నారు. ఢిల్లీ సైబర్ పోలీసుల కథనం ప్రకారం సదరు న్యాయవాదికి ఇటీవల తెలియని నెంబర్ నుంచి మూడు మిస్డ్ కాల్స్ వచ్చాయి.
సైబర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన రిట్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.
కొత్తగా ఆరు అంకెల ఓటీపీ పిన్ అమలు రాచకొండ సైబర్ క్రైం పోలీసుల పుణ్యమే హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాచకొండ సైబర్ క్రైం పోలీసులు చేసిన ఓ కేసు దర్యాప్తు దేశంలోని ఎస్బీఐ ఖాతాదారులందర�
పేకాట, బెట్టింగ్లో ఇల్లు గుల్ల యాప్లు, వెబ్సైట్లకు బానిసలవుతున్న యువత అరచేతిలోనే వేలాది వెబ్సైట్లు, యాప్లు మన రాష్ట్రంలో నిషేధం ఉన్నా లొకేషన్ చేంజ్ తక్కువ వ్యవధిలో ఎటువంటి శ్రమ లేకుండానే భారీగ�