యాదాద్రి భువనగిరి జిల్లాలో 4.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 2.70లక్షల గృహ వినియోగం కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 200ఎంయూ(మిలియన్ యూనిట్ల) విద్యుత్ డిమాండ్ ఉన్నది. వేసవి కావడంతో కరెంట్ భారీగా వి
హైదరాబాద్లో అప్రకటిత విద్యుత్తు కోతలు ప్రజలకు నానా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సర్కిళ్లలో కరెంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కరెంట్ కష్టాలకు తోడు భూగర్భ జలాలు అడుగంటి యాసంగిలో సాగుచేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు నారాజ్ అవుతున్నారు. మాటిమాటిక కరెంట్ ట్రిప్ అవుతుండడం, భూగర్భ జలాలు అడుగంటి
యాసంగి సాగుకు ఈ కరెంట్ కష్టాలు ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్స్టేషన్ ఎదుట బైఠాయించిన ఘటన మండలంలో చోటు చేసుకున్నది. మండలంలోని అల్వాల్పాడులో రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. దీంతో విసిగిప�
ఎమ్మెల్యే గడ్డం వినోద్ అసమర్థతతోనే బెల్లంపల్లిలో కరంటు కష్టాలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. సింగరేణి యాజమాన్యం విద్యుత్ సరఫరా నిలివివేసిన పట్టణంలోని 15వ వార్డులో ఆయన బుధవ
వానకాలం ప్రారంభమై నెల కావొస్తున్నా వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతం ఇప్పటికీ రాళ్లు తేలి కళావిహీనంగా కనిపిస్తున్నది.
కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీలో సైనికుల్లాంటి కార్యకర్తలున్నారని, త్వరలోనే పార్టీ మరింత బలపడుతుందని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె
తెలంగాణ రాకముందు కరెంట్ కష్టాలు చెప్పలనవికాదు. ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతుండెనో కూడా తెలిసేది కాదు..దీంతో రైతులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యుత్ ఆధారిత పరిశ్రమలు మూతపడే పరి�
కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడుపడితే అప్పుడు కరెంట్ తీస్తున్నారు. దీంతో కార్పెంటర్ పని కొనసాగడం లేదు. ప్రస్తుతం మా కులవృత్తి వడ్రంగి పని కరెంట్పైనే ఆధారపడి ఉంటు
ఉమ్మడి పాలనలో అరకొర కరెంట్ సరఫరాతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. రైతులు రాత్రిపూట బావుల వద్ద కరెంట్ కోసం నిద్రాహారాలు మాని కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూసేవాళ్లు. చిరువ్యాపారులు దుకాణాలను బంద్ పెట్�
కాంగ్రెస్ పాలన అంటేనే కరెంట్ కష్టాలు ఉంటాయి. పదేండ్ల కిందటి వరకు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. పగలు, రాత్రి తేడా లేకుండా పొలాల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాసినం. తెలంగాణ ఏర్పడి బ�
సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు వచ్చేదో..ఎప్పుడు పోయేదో తెలియకపోయేది.. పరిశ్రమలకు పవర్ హాలీడేలూ ఉండేవి. ఆ చీకటి రోజుల నుంచి .. స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ వెలుగు దివ్వెగా మారింది. పదేండ్లలో పారిశ్రామిక, వ్
పండుగ పూట ముస్లింలకు కరెంట్ కష్టాలు తప్పలేదు. సోమవారం బక్రీద్ సందర్భంగా పిల్లలు, పెద్దలు అంతా కలిసి పండుగ జరుపుకొనేందుకు హనుమకొండలోని పెద్దమ్మగడ్డ ఈద్గా వద్దకు చేరుకున్నారు. ప్రార్థనలు చేస్తుండగా 9.10 �
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆదివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావే�