కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు కరెంట్ కష్టాలొచ్చాయని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అన�
వేసవి గండాన్ని ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ అష్టకష్టాలు పడుతున్నది. ఒకవైపు గణనీయంగా పెరుగుతున్న కరెంటు డిమాండు, మరోవైపు క్షేత్రస్థాయిలో రకరకాల సమస్యలు విద్యుత్ శాఖకు అగ్ని పరీక్షగా మారాయి.
కాంగ్రెస్ సర్కారులో కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో గిరిజన మహిళలు గోడు వెల్లబోసుకున్నారు. గురువారం దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో ఎమ్మెల్యే కొత్త ప్రభ�
యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారిం ది. కరెంట్ కష్టాలు అధికమవడం.. జూ రాల, నెట్టెంపాడ్, ఆర్డీఎస్, తుమ్మిళ్ల త దితర ప్రాజెక్టుల కింద నీటి లభ్యత లేకపోవడంతో రై తులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. బోర్ల కింద అక్కడక
రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను తీర్చడానికి నాటి సీఎం కేసీఆర్ దామరచర్ల మండలంలో రూ.34వేల కోట్లతో నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్ప్లాంట్ నిర్మాణం చేపట్టారు.
రాష్ట్రం ఏర్పడక ముందు జరిగిన నష్టం కంటే తెలంగాణ ప్రాజెక్టులను అప్పనంగా కేంద్రానికి అప్పగించడంతో భారీ నష్టం వాటిల్లుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండ ఆర్అండ్
కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన శేఖరాచారి సుమారు 9 గ్రాముల పంచలోహాలతో సూక్ష్మ రామ మందిరం, కలశం, రాములవారి విల్లు, శ్రీరాముడి పాదుకలను తీర్చిదిద్దాడు. వీటిని అయోధ్యకు పంపించనున్నట్లు శేఖరాచార�
కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. విద్యుత్తు కోతలు తీవ్రం కావడంతో వారు అంధకారంలో మగ్గాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజురోజుకు విద్యుత్తు సరఫరా గజారుతుండటంతో ప్రజల �
మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా, ఎక్స్రోడ్ గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంతో కరెంట్ కష్టాలు తీరిపోయాయి. దీంతో వ్యాపారస్తులు, గృహ వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి పాలకుల చేతిలో తెలంగాణ చితికిపోయిందని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నాడు కరెంట్ కష్టాలతో సతమతమైన చో ట.. స్వరాష్ట్రంలో వెలుగులు ప్రసరిస్తున్నాయన్నా రు. �
Minister Niranjan Reddy | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరెంట్ కష్టాల నుంచి మిగులు కరెంటును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.