కొండమల్లేపల్లి పట్టణంతో పాటు మండంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకున్న లైట్లు, బల్బులు రోజంతా వెలుగుతూనే ఉన్నాయి. దీంతో లో ఓల్టేజీ సమస్య తలెత్తి విద్యుత్ సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడడంతో ఇండ్లలోన
కరెంట్ పోయిందని కాంప్లైంట్ చేస్తున్నారా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా.. ఎన్ని గంటలు కరెంట్ తీసేస్తారంటూ ప్రశ్నిస్తున్నారా.. అయితే మీకు కరెంట్ బిల్ షాక్ తప్పదు. ఎవరైనా మా ఏరియాలో ఫలానా సర్�
నిరుపేద రైతు కుటుంబంపై విద్యుత్ శాఖ అధికారులు ప్రతాపాన్ని చూపించారు. కరెంట్ బిల్లు కట్టడం లేదని ఆ ఇంటికి ఏకంగా కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ఆ కుటుంబం రాత్రంతా చీకట్లోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది.
‘రెండు నెలలాయె.. కరెంట్ లేక సచ్చిపోతున్నం.. రాత్రి అయితే భయంభయం ఐతున్నది. ఒక వైపు రాళ్లకుప్పలు.. మరో వైపు పాములు.. వర్షాకాలం పోయింది.. చలికాలం వచ్చింది. ఇప్పటికీ కరెంట్ రాదాయె.. గుడ్డి దీపాల్లో బతుకుతున్నం. క
తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీఆర్ఎస్ త్వరలోనే యుద్ధభేరి మోగించనున్నదా? తెలంగాణ ఉద్యమం తరహాలో పెను కార్యాచరణను తీసుకోనున్నదా? మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల క�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్న ప్రతి పథకం లోపభూయిష్టంగానే కనిపిస్తున్నది. ఒక విధానం అంటూ లేకుండా ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్న పథకాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయ�
స్మార్ట్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా బీహార్లోని పలు గ్రామాల ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టినప్పటి నుంచి కరెంట్ బిల్లులు రెండు, మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నట్టు వాపోయారు. మీట�
విద్యుత్తు వినియోగదారులు ఇకపై బ్యాంకింగ్ యాప్లతోపాటు పేటీఎం, ఫోన్పే, గూగుల్పే, అమెజాన్పే లాంటి థర్డ్పార్టీ యాప్ల నుంచి బిల్లులు చెల్లించడం కుదరదు.
జిల్లాలో కరెంట్ బిల్లులు మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి కష్టంగా మారిన పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు.. విద్యుత్తు బిల్ కలెక్టర్ల నిర్లక్ష్యంతో వచ్చిన అధిక విద్యుత్తు బిల్లులను చూసి వ
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం ప్రారంభమైన మరో రెండు గ్యారెంటీలు 20
ఎన్నికల సందర్భంగా గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ జూపిందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది తేలకపోవడంతో.. ఆ హామీని తామే అమలు చేసుకొనే ఆలోచనలో ప్రజలున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 6,490 బడుల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అ
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సౌర విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు 1,521 పాఠశాలల్లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లను