సంస్కృతి అంటే ఒక జాతి సమగ్ర జీవనవిధానం. సమాజంలోని మానవులు నేర్చుకొన్న, అలవరచుకొన్న నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు, నీతుల కలబోతే సంస్కృతి. యుగయుగాలుగా ఎడతెగక ప్రవహిస్తున్న ప్రవాహమే హైందవ సంస్కృతి. ఇందులోనుం�
భారతీయుల ఆహారపు అలవాట్లే కాదు.. సంస్కృతీ సంప్రదాయాలు కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. తులసి, అరటి వంటి అనేక పెరటి మొక్కలు.. ఇంటింటా పూజలు అందుకుంటాయి. ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్యౌషధాలుగానూ ఉపయోగపడుతుంటాయ�
మన సంస్కృతీసం ప్రదాయాలను పరిరక్షించాలని సామాజిక మానవ శాస్త్రవేత్త, ఫ్రెంచ్ ప్రొఫెసర్ డేనియల్ నేజర్స్ అన్నా రు. జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ క ళాశాలలో మంగళవారం డిపార్ట్మెంట్ ఆ�
స్లాపూర్లోని నాగోబా ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించిన అనంతరం సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం 202 మంది కొత్త కోడళ్లకు పరిచయ కార్యక్రమం(బేటింగ్) నిర్వహించారు.
భద్రాచలం ఏజెన్సీ ఏరియాలోని గిరిజన ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. భారత ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాంస్కృతిక బృంద సభ్�
పటాన్చెరు నియోజకవర్గం లో ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జంగంపేట గ్రామంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయ ప్రథమ వార్సి
భాష అనేది సమాజానికి ఆత్మ. కళలు, సాహిత్యం, సంస్కృతీ సంప్రదాయాలు, ఇతర అంశాలను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, పరిరక్షించడం కోసం అవసరమైన సాధనం. ఒక తెగ తరతరాల మనుగడంతా భాషతోనే ముడిపడి ఉందంటే అది వార
భారత్ సంస్కృ తీ సంప్రదాయాలకు నిలయమని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు ఆమె ముఖ్యఅతిథ�
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో కొలువుదీరిన ఖాందేవ్ జాతరకు వేళయ్యింది. తొడసం వంశీయుల ఆధ్వర్యంలో ఈ నెల 6న ప్రారంభం కానుండగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చే�
ఏ కాలంలోనైనా ప్రజల జీవనాన్ని తెలిపే ముఖ్యమైన అంశాలు రెండు ఉంటాయి. మొదటిది ఆర్థికం- అంటే ఆ కాలంలో ఉన్న వ్యవసాయం, వాణిజ్యం, ఉత్పత్తి చేస్తున్న భౌతిక సంపద. రెండోది సాంస్కృతిక అంశాలైన మత విశ్వాసాలు, ఆచార వ్యవహ�
మంచాల ఆగస్టు 31 : ఆంబోతు తండాలో మంగళవారం తీజ్ వేడుకలు గిరిజనులు ఘనంగా నిర్వహించారు. తీజ్ ఉత్సవాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ కుమార్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కుమార్రెడ్డిక