గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల సందడి ప్రారంభం కానున్నది. వరి కోత దశకు రావడంతో వ్యవసాయశాఖ ఆదేశాను సారం కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈక్రమంలో రేపటి నుంచి ప్రారంభి ంచాలని ప్రణాళికలు సిద�
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చౌటుప్పల మండలం మందళ్లగూడెం, తూర్పుగూడెం గ్రామాల్లో స�
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే రైతన్నలను అరిగోసపెడుతున్నరు. సాగుకు నీరందించకుండా పంటలు ఎండబెడుతున్నరు. ఇది కాంగ్రెస్ తెచ్చి కరువు. వాళ్లకు అధికార యావ తప్ప రైతులపై ప్రేమ లేద
ఈ ఏడాది లోటు వర్షపాతం, ప్రాజెక్టుల్లో కరువైన నీటి లభ్యత కారణంగా జిల్లాలో భూగర్బ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గత నెలలో 8.68 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ నీటి మట్టం.. ఈ నెలలో 10.06 మీటర్లకు పడిపోయింది.
జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా రైతులు సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోటగిరి మండల కేంద్ర సమీపంలోని జైనాపూర్ శివారులో భూగర్భ జలాలు అడుగ�
నలుగురి ఆకలి తీర్చే రైతన్న ఇప్పుడు దిగాలు పడ్డాడు. సాగునీరు అందక, పంటలను కాపాడుకోలేక విలవిలలాడుతున్నాడు. వేసవి ఆరంభం కాక ముందే వాగులు, బావులు, బోర్లు ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి.
ఎలబోతారం గోసపడుతున్నది. నాడు పసిడి పంటలతో కళకళలాడిన ఆ పల్లె, ఇప్పుడు సాగునీటికి అల్లాడిపోతున్నది. ఇన్నాళ్లూ గ్రామానికి ఆదరువుగా ఉన్న ఊరచెరువు ఈ సారి భరోసా ఇవ్వకపోవడంతో వంద ఎకరాలను బీడు పెట్టాల్సి వచ్చి�
నదీజలాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవడం రైతులకు శాపంగా మారుతున్నది. గతేడాది వరకు కాల్వల ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఇప్పుడు 1800 క్యూసెక్కులకు మించి విడుదల చేయడం లేదు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లి రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పెట్టుబడి బెంగ లేదు..అప్పుల బాధ లేదు.. విత్తనాలు, ఎరువుల కొరత అసలే లేదు.. పుష్కలంగా నీళ్లు.. నా ణ్యమైన విద్యుత్తు సరఫరా.. పండించిన పంటకు గిట్టుబాటు ధర. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే బీమాతో రైతు కుటుంబాల�