దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందన్న ఊహాగానాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం కొట్టిపడేసింది.
2024 ఏడాదికి సంబంధించి జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ ఖరారయినట్టు తెలుస్తున్నది. జేఈఈ మెయిన్ సెషన్-1 వచ్చే ఏడాది జనవరిలో, ఏప్రిల్ మూడో వారంలో మరో సెషన్ నిర్వహించే అవకాశం ఉందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్క�
న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ- యూజీ) ఫలితాలు ఈ నెల 17లోగా విడుదల చేయనున్నట్టు యూజీసీ చైర్పర్సన్ జగదీశ్కుమార్ తెలిపారు.
CUET PG Notification 2023 | దేశవ్యాప్తంగా పేరుగాంచిన సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో పాటు పలు ప్రైవేట్ విద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్�
సెంట్రల్ యూనివర్సిటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ వర్సిటీల్లో చదివేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. వీటిల్లో నాణ్యమైన విద్య, రిసెర్చ్ వంటి అత్యుత్తమ ప్రమాణాలను అందించడమే అందుకు కారణం.
సీయూఈటీ పరీక్ష నిర్వహణలో ఎన్టీయే వైఫల్యం సాంకేతిక లోపంతో పలు చోట్ల పరీక్ష వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ �
మెయిల్ ద్వారా ఎంసెట్ తేదీలు మార్చుకొనే అవకాశం హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఎంసెట్ విద్యార్థులకు కొత్త సమస్య తలెత్తింది. ఒకే రోజు ఎంసెట్తోపాటు సెంట్రల్ కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్�
ఆంధ్రాకు న్యాయం.. తెలంగాణకు మరో న్యాయం రాష్ట్రం పట్ల కక్షతో వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ ఏపీలో ఈ ఏడాది నుంచే గిరిజన వర్సిటీ ప్రారంభం సీయూఈటీ ద్వారా సీట్ల భర్తీకి అనుమతి జూలై 15 నుంచి ప్రవేశ పరీక్షలు హైదరా�
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమయ్యింది.