మెదడులో కణుతులు (బ్రెయిన్ ట్యూమర్) వృద్ధులకే వస్తాయనే భావన ఉంది. కానీ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బాలలు, 20-30 ఏండ్ల యువతలోనూ బ్రెయిన్ ట్యూమర్ల కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. వీరిలో అత్యధికుల�
మానవ శరీరంలో క్యాన్సర్ను కనుగొనడానికి సీటీ స్కాన్ నిర్వహిస్తారు. కానీ సీటీ స్కాన్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్న వారికి సైతం క్యాన్సర్ వచ్చే ప్రమాదమున్నదని తాజా అధ్యయనం వెల్లడించింది.
Scissors In Woman's Stomach | ఒక మహిళ రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధపడింది. మందులు వాడినా ఫలితం లేకపోవడంతో డాక్టర్లు సీటీ స్కాన్ చేశారు. ఆమె కడుపులో కత్తెర ఉండటం చూసి షాక్ అయ్యారు.
Pregnancy Status: ఎక్స్-రే, సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకునే మగ పేషంట్లకు చెందిన ప్రెగ్నెంట్ స్టేటస్(Pregnancy Status) తెలుసుకోవాలని బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. 12 ఏళ్ల నుంచి 55 ఏళ్ల �
మా బాబు వయసు ఆరు సంవత్సరాలు. ఒక కన్ను నుంచి కొంచెం నీరు కారి ఎర్రగా మారితే పీడియాట్రిక్ ఫిజీషియన్కు చూపించాం. రెండు రోజుల్లోనే కళ్లు ఉబ్బడం, పూర్తిగా తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. మళ్లీ వెళ్తే యాంటిబ�
అంతుపట్టని ఏ చిన్న అనారోగ్యానికి గురైనా వైద్యులు సీటీస్కాన్ చేయించడం పరిపాటిగా మా రింది. అయితే, ఈ విషయం తెలిస్తే మాత్రం సీటీస్కాన్ అంటేనే ఆమడదూరం పారిపోతారు.
Octopus | ఏదైనా మాంసాహారం తినేటప్పుడు పొరపాటున ఓ ముక్క గొంతులో ఇరుక్కుంటే ఆ బాధ వర్ణాతీతంగా ఉంటుంది. కక్క లేక, మింగలేక అన్నట్టు తయారువుతుంది మన పరిస్థితి. ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడు�
మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో స్టార్ హాస్పిటల్ కొత్త ఒరవడికి శ్రీకా రం చుట్టింది. హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘వెలిస్ రోబోటిక్' యంత్రాన్ని గురువారం స్టార్
జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో 1.80కోట్లతో ఏర్పాటు చేసిన సీటీస్కాన్ను ప్రారంభి
Bhadrachalam KIMS | భద్రాచలంలోని కిమ్స్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని సిటీ స్కాన్ విభాగంలో విద్యుత్ షాక్తో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారి
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీశ్రావు పనితనంతో రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యరంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
నీరు తక్కువ తాగడం వల్లనో, పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్లనో ప్రతిఒక్కరూ తమ జీవిత కాలంలో ఏదో ఒక దశలో అల్సర్కు గురవడం సహజమే. అందుకనే విద్యార్థుల్లో పరీక్షలప్పుడు ఎక్కువగా నోటిపూతను గమనిస్తూ ఉంటాం. సాధారణ
Osmania Hospital | ఉస్మానియా ఆస్పత్రిలో 50 పడకల ఐసీయూ నిర్మాణంలో ఉందని, దీన్ని రెండు నెలల్లోనే ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఉస్మానియాలో సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ను ప