రోగకారక బయోమెడికల్ వ్యర్థాలను భూ సారాన్ని పెంచే పదార్థాలుగా మార్చే నూతన విధానాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లి�
సైంటిస్టుల కృషితోనే చంద్రయాన్-3 సక్సెస్ అయిందంటూ చెబుతూనే, వివిధ అవార్డుల కింద సైంటిస్టులకు ఇచ్చే నగదు పురస్కారానికి మోదీ సర్కార్ మంగళం పాడుతున్నది.
కీలక పరిశోధన సంస్థల అత్యున్నత విభాగం.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్ నల్లతంబి కలైసెల్వి వ్యక్తిత్వం నిరుపమానం. ఆమె ప్రతిభ కలిగిన ఎలక్ట
దేశంలోని 38 ప్రతిష్ఠాత్మక వైజ్ఞానిక పరిశోధనా సంస్థలతో కూడిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్గా సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి నియమితుల�
సీఎస్ఐఆర్, సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి పిల్లలను కనేముందు జన్యు పరీక్షలు తప్పనిసరి హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): నవ దంపతులు జన్యు పరీక్షలు చేయించుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో చాలా రకాల సమ
ఎన్బీఆర్ఐ| కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్బీఆర్ఐ)లో వివిధ పోస్టుల భర్తీకి CSIR నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరించ�
సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మండేచౌటుప్పల్ రూరల్, జూలై 31: కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉన్నదని సీఎస్ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసె�
సీఎస్ఐఆర్| సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ డ్రగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీడీఆర్ఐ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుక
ఢిల్లీ , జూన్ 6: లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో సి.ఎస్.ఐ.ఆర్. ఇండియా కరోనా చికిత్స కోసం యాంటీ-హెల్మినిటిక్ ఔషధం “నిక్లోసమైడ్” రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. ఆసుపత్�
న్యూఢిల్లీ: కొవిడ్ చికిత్స కోసం ఇప్పటిదాకా సరైన డ్రగ్లేదు. ఇంకా పలురకాల డ్రగ్స్పై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, నిక్లోసమైడ్ అనే ఔషధంపై దేశంలోనే అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస�
ఢిల్లీ ,జూన్ 4: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు. ఈ సందర్భం లో ప్రధాన మం�
న్యూఢిల్లీ: సులభమైన కరోనా పరీక్ష అందుబాటులోకి వచ్చింది. సెలైన్ నోటిలో వేసుకుని పుక్కిలించి ఓ ట్యూబులో ఉమ్మాలి. ఆ ట్యూబును పరీక్షకు పంపితే చాలు.. మూడు గంటల్లో ఫలితం వస్తుంది. ఈ కొత్త పరీక్ష వల్ల సమయం, సాధన స�