డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో లోక్సభ సచివాలయ అధికారులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని డాక్టర్ ఎంసీహెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్, మాజీ సీఎస్ శాంతికుమా�
రాష్ట్ర నూతన సీఎస్ నియామకంపై కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వ
ప్రభుత్వంలో వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై సీఎస్ శాంతికుమారి ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనని ప్రభుత్వవర్గాల్లో నే చర్చ జరుగుతున్నది. ఎక్స్టెన్షన్ ఇస్తే చ
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒకరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఎక్సైజ్శాఖను ఆదేశించారు. హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధరల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా పోస్టింగ్లు ఇచ్చారనే కారణంతో నిలిపేసిన పలువురు ఇంజినీర్లకు వెంటనే వేతనాలను చెల్లించాలని సీఎస్ శాంతికుమారిని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
సచివాలయ ఉద్యోగులకు గురువారం నుంచి ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్' విధానం అమల్లోకి రానున్నది. సచివాలయ ఖాతా నుంచి జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులక�
ఉద్యోగి మరణిస్తే మరణాంతర ఖర్చుల కింద అందజే సే మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. ఇది వరకు అంత్యక్రియల ఖర్చు కింద ఇచ్చే మొత్తం రూ.20వేలు ఉం డగా, తాజాగా రూ.30వేలకు పెం చింది.
కాంగ్రెస్ ప్రభు త్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రా ష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని, ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు.