వైద్యారోగ్యశాఖలోని ఆయుష్ విభాగానికి డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి అయేషా మస్రత్ ఖానంను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణం పెంచడం, చకెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
రాష్ట్రంలో రాబోయే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ పైమరీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నమోదు వేగవంతం చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
Old Pension Scheme | కేంద్ర ప్రభుత్వం, 2004 సెప్టెంబర్ 1 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అదే విధంగా ఆంధ్ర ప్రదేశ
దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
CS Sanjay Jaju | తెలంగాణ నూతన సీఎస్ సంజయ్ జాజు గురువారం
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను వారివారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు సంగారెడ్డి కలెక్టర్కు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ�
రాష్ట్ర ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.