ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు సంగారెడ్డి కలెక్టర్కు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ�
రాష్ట్ర ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.