ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం రికార్డు స్థాయిలో రూ.1,646 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని స్వాధీనం చేసుకుంది. మోసపూరిత పెట్టుబడుల పథకం గుట్టును రద్దు చేసింది.
నిర్మల్ జిల్లాలో వెలుగు చూసిన యూ-బిట్ కాయిన్ దందా వివరాలను ఆ జిల్లా ఎస్పీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు అందజేసినట్టు తెలిసింది. ఈ ఆన్లైన్ మోసంలో తీగలాగితే ఒక్కొక్కరి డొంకలు కదులు�
క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ పేరిట అధిక వడ్డీ ఆశ చూపి అమాయకులతో ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న బిట్కాయిన్ ముఠా గుట్టును నిర్మల్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. నిందితుల్లో
హైదరాబాద్లో ఏకంగా రూ.175 కోట్ల భారీ సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షంషీర్గంజ్ ఎస్బీఐలో అనుమానాస్పద ఖాతాల ద్వారా భారీ సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్
మన దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ఎక్కువగా జరిగే వజీర్ఎక్స్ సంస్థలోని ఖాతాదారులకు గత నెలలో పెద్ద షాక్ తగిలింది. పలు అంచెల భద్రత ఉన్నప్పటికీ పలువురు వాలెట్లు (ఖాతాల) నుంచి కోట్లాది రూపాయల డిజిటల్
ఉదయం ఐదున్నరకే నిద్రలేచింది చంద్రకళ. చకచకా వంట చేసేసింది. భర్త, పిల్లలకు లంచ్బాక్సులు రెడీ చేసింది. పిల్లలు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళ్లిపోయారు. ఇంట్లో పనంతా అయిపోయాక, నడుం వాల్చింది. ఇంతలో ఫోన్కి వాట్స�
మోసం చేసేందుకు సైబర్నేరగాళ్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో పార్ట్టైమ్తో పాటు క్రిప్టో ట్రేడింగ్తో మోసానికి పాల్పడుతున్నారు. మొదట కొంత డబ్బును లాభంగా చూపిస్తార�
క్రిప్టో ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో ఘట్కేసర్కు చెందిన ఒక వ్యాపారికి సైబర్నేరగాళ్లు రూ. 2 కోట్లు టోకరా వేశారు. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్నకు వచ్చిన మెసేజ్లో ఉన్న లింక్ను సదరు వ్యాపార�
ట్విట్టర్ లోగోను మార్చేశారు ఎలాన్ మస్క్. పక్షిని తొలగించి డోజీ బొమ్మను పెట్టారు. జపాన్కు చెందిన షిబా ఇను అనే జాతి కుక్కనే డోజీ అంటారు. దీని పేరు మీద డోజీకాయిన్ అనే క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. గతంలో ఈ క
Crypto Currency | వర్చువల్ కరెన్సీలో కింగ్గా అభివర్ణించే ‘క్రిప్టోను చాలా జాగ్రత్తగా వాడాలి. మనకు ఆ చిట్కా తెలియకపోతే అసలుకే మోసం. కాబట్టి, త్వరపడి కొనకుండా.. ముందుగా అవగాహన పెంచుకోవాలి.
ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ఆస్తుల మార్పిడి ఈ కరెన్సీ మాధ్యమంగా జరుగుతుంది. క్రిప్టోకరెన్సీలు నెట్ వర్క్లలో పీర్-టు-పీర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాయి.
Crypto Currency | క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. వీటిని నిషేధించాల్సిందే అన్నారు. వీటికి విలువ లేదని, ఫక్తు జూదంలాంటిదని ఆయన తేల్చిచెప్పారు. లేని విలువను నమ్మించే ప్రయ�
బిట్కాయిన్ తదితర క్రిప్టో సాధనాల్ని నిషేధించాల్సిన అవసరం ఉందని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నొక్కిచెప్పారు. ఇటువంటి స్పెక్యులేటివ్ సాధనాల్ని ఎదగనిస్తే తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రై�