మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మూడవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ శ్రావణమాసంలో భక్తులు ఐదు సోమవారం భక్తులు కాలినడకన కొండపైకి ఎక్క�
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. వచ్చేనెల 13వ తేదీ పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో మల్లన్న ఆలయ జాతర ముగియనుంది. అలాగే సకాలంలో వర్షాలు పడితే రైతులు వానాకాలం
విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సంక్రాంతి పండుగకు తరలిరావడంతో గ్రామాలు కళకళలాడాయి. వారంతా తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్టీ�
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) 9వ వారం సందర్భంగా భక్తులతో(Devotees) కిటకిటలాడింది.
Mallanna temple | తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లన్న ఆలయం(Mallanna temple) ఆదివారం భక్తుల(Crowded)తో కోలహలంగా మారింది. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. మల్లన్నను ఆదివారం సుమారు 25వేల పై చిలుకు భక్తులు దర్శించుకున�
చేర్యాల, మే 8 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద�
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 27 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా సందడి నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగ
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంలో రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్టమైన కర్నాటక నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున్న తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 20 : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చ�
Medak Church | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. క్రిస్మస్ ముందు వచ్చిన ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు రావడంతో చర్చి ప్రాంగణంలో సందడి నెలకొంది.
Medak Church | మెదక్ చర్చి భక్తులతో కిక్కిరిసి పోయింది. ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగి ప్
యాదాద్రిలో భక్తుల కోలాహలం | యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకు నేందుకు వచ్చిన భక్తులతో యాదాద్ర
మెదక్ చర్చి | ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ (చర్చి) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్ సమీపిస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు.