మెదక్ చర్చి | మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. ఈ సందర్బంగా సండే స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, భ�
మల్లన్న ఆలయం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించ
మెదక్ చర్చి | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. లాక్డౌన్ ఎత్తివేయడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం వందలాది మంది భక్తులు రావడంతో సందడి నెలకొంది.
సిద్దిపేట : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి బ్రహ్మోత్సవాల 11వ ఆదివారం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచ�