ఖమ్మం జిల్లాలో ఇటీవలి భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్, జూలై నెలల్లో రైతులు పంటలను సాగు చేయగా తొలుత వర్షాల్లేక రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూశారు. కానీ ఆగస్టులో కురిసిన అధిక వర్షాలు అన�
Crops Cultivation | ఇవాళ కోహీర్ మండలంలోని పలు గ్రామాల రైతులకు పంటల సాగుపై సంగుపేట్ ఏరువాక వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ అవగాహన కల్పించారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను సాగు చేసి అధిక దిగుబడ�
రైతుభరోసా రాక.. సాగు కోసం చేసిన అప్పులు భారంగా మారడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం ఝరి గ్రామానికి చెందిన రైతు గడ్డం పోతారెడ్డి (51)
రైతులు పండిస్తున్న పంటల సాగును డిజిటలైజేషన్ చేసేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టి న డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) తమ వల్ల కాదని ఏఈవోలు చేతులెత్తేశారు. సిబ్బంది కొరత, తీవ్రమైన పని ఒత్తిడి వంటి కారణాలతో వ
రైతులు పండిస్తున్న పంటల సాగు ను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) పట్ల వ్యవసాయ విస్తరణాధికారులు విముఖత చూపుతున్నారు. సిబ్బంది కొరత, పనిఒత్తిడి వంటి కారణాలతో సర్వ�
మాకు వ్యవసాయమే జీవనాధా రం. ఏడాదికి రెండు, మూడు పంటలు పండే భూములను ఫార్మాసిటీ కోసం తీసుకుంటే ఎలా బతకాలని సం గారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్, మల్గి, వడ్డి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున
అన్నదాతను పెసర పంట కో లుకోలేని దెబ్బ తీసింది. అధిక దిగుబడి వస్తుందన్న ఆశతో సాగు చేస్తే ఏపుగా ఎదిగిందే తప్ప.. పూత.. కాత లేక నష్టాల పాలు చేసింది. రైతులకు నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగు మందులు విక్రయిస్తే పీడీ
రూ.లక్ష లోపు రుణం మాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూసిన ఉమ్మడి జిల్లా రైతాంగానికి తొలిరోజు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ సర్కారు గురువారం ప్రారంభించిన పంట రుణాల మాఫీ పథకంలో భాగంగా సగం మందికే లబ్ధి కలిగింది. లక్�
దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఆయిల్పాం సాగు వైపు ఆదివాసీ రైతులను ప్రోత్సహించనున్నట్లు నేషనల్ బయో డైవర్సిటీ చైర్మన్ అచ్లేందర్రెడ్డి, ఐఎఫ్ఎస్ అధికారులు కృష్ణమూర్తి, జయరాజ్లు స్పష్టం చేశారు.
మండలకేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్ వద్ద పలువురు దళిత రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. రిజర్వాయర్ రెండు తూములకు అధికారులు షెట్టర్లను సరిగా అమర్చకపోవడంతో మూడేళ్ల నుంచి సరిగా పంటలు పండించుక�
మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతన్నను ఆగం చేస్తున్నాయి. మొన్న యాసంగిలో కాంగ్రెస్ సర్కారు అప్రకటిత కోతలతో పంటలన్నీ ఎండిపోగా, ఇప్పుడు వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు కూడా అలాంటి పరిస్థితులే కనిప�
ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు దున్ని పొతం చేస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు పెట్టుబడులు కూడా రెడీగా ఉంచుకున్నారు.
రైతులు వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. మరికొ న్ని రోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉండడంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యా రు. వేసవి దుక్కులు దున్నిస్తే పంటల సాగుకు అన్ని విధాలా ప్రయోజనముంటుందని రైతు లు భా�
నాణ్యమైన విత్తనాలు వాడితే అధిక దిగుబడులు పొందవచ్చని రైతులకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాస్ సూచించారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థాన
వేసవిలో పొలాలను దున్నుకోవడంతో కలుపు, చీడపురుగులు నశిస్తాయని, పొలం కూడా మెత్తబడి అధిక దిగుబడి పొందవచ్చనే అధికారుల సూచనలతో అన్నదాతలు పనులు మొదలుపెట్టారు.