రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంటల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లుగా తమ కన్నీటి గోసను పట్టించుక
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 4వ తేదీన జరుగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మక్కలు, జొన్నలు, శనగలు, కందులు ఇలా వివిధ రకాల పంటల కొనుగోలును బంద్ చేద్దామా..? కొనుగోళ్లకు ఏటా వేలకు వేల కోట్లు ఇవ్వలేం. అందుకే పక్కన పెట్టేందుకు మార్గాల అన్వేషణను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగిద్దాం.. అనే ఆ�
జొన్న పంట చేతికొచ్చినా ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. శనగ కొనుగోళ్లను మధ్యలోనే వదిలేసింది. ఇక పరిమితంగానే మక్కలను కొంటున్నది. ధాన్యం కొనుగోళ్ల సంగతి సరేసరి. ఇదీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర�
రాష్ట్రంలో కాంగ్రెస్ది రైతుల వ్యతిరేక ప్రభుత్వమని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యవైఖరి అవలంబిస్త�
ధాన్యం, పత్తి, ఇతర పంటల కొనుగోళ్లు జరుగుతున్న కీలక సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన ఏఈవోలకు ప్రభుత్వం ఎన్నికల డ్యూటీలు వేయడం సమస్యాత్మకంగా మారింది. ఏఈవోలంతా రైతు వేదికలను వదిలేసి.. ఎన్నికల డ్యూటీలో తిరుగు�
Collector Sriharsha | యాసంగి మార్కెటింగ్ సీజన్లో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తూ మద్దతు ధర పై వరి పంట కొనుగోలుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Collector Sriharsha)అన్నారు.
Harish Rao | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వరి పంటకు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్లు మహారాష్ట్రలో సీఎం
కేంద్రం టార్గెట్ 68.65 లక్షల టన్నులు పూర్తి రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ కల్లాల్లోనే మరో 3 లక్షల టన్నులకు పైగా.. హైదరాబాద్, జనవరి 11: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి రాష్ట్రంలో ధాన్యం కొను�
Niranjan Reddy | కొన్ని సాహసోపేత నిర్ణయాలే తీసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు ఏ రంగంలో అయినా ఎలా వస్తాయో.. ఇవాళ కేసీఆర్ నిర్ణయాల మూలంగా తెలంగాణలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులే ఒక ఉదాహరణ. ఇవి మేము చెప్పుకోవడం క
న్యూఢిల్లీ : ఒకనాడు తెలంగాణ లేక ఏడ్చింది. వనరులు ఉండి కూడా పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఉత్పత్తులు లేక ఏడ్చింది తెలంగాణ. నేడు వనరులను స్వదినియోగం చేసుకొని అద్భుతమైన పరిపాలనా తీరుతో కేసీఆర్ న�
న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ కూడా ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన