కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
రాష్ట్రంలో వడ్లు, మక్కజొన్న పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని, వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తిచేశారు.
పంటల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం కొండమల్లెపల్లిలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్�
సర్కార్ ఆడుతున్న అధికారుల బదిలీల ఆటలో రైతులు బలిపశువులుగా మారుతున్నారు. పద్ధతి, ప్రణాళిక, ముందుచూపు లేకుండా ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అన్నదాతలకు పెనుశాపంగా మారా
నిల్వలు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా..ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల విక్రయానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో పంట చేతికొచ్చి పక్షం రోజులు గడుస్తున్నా ఇండ్లు, గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో పంటలు నిల్వ
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంటల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లుగా తమ కన్నీటి గోసను పట్టించుక
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 4వ తేదీన జరుగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మక్కలు, జొన్నలు, శనగలు, కందులు ఇలా వివిధ రకాల పంటల కొనుగోలును బంద్ చేద్దామా..? కొనుగోళ్లకు ఏటా వేలకు వేల కోట్లు ఇవ్వలేం. అందుకే పక్కన పెట్టేందుకు మార్గాల అన్వేషణను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగిద్దాం.. అనే ఆ�
జొన్న పంట చేతికొచ్చినా ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. శనగ కొనుగోళ్లను మధ్యలోనే వదిలేసింది. ఇక పరిమితంగానే మక్కలను కొంటున్నది. ధాన్యం కొనుగోళ్ల సంగతి సరేసరి. ఇదీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర�
రాష్ట్రంలో కాంగ్రెస్ది రైతుల వ్యతిరేక ప్రభుత్వమని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యవైఖరి అవలంబిస్త�
ధాన్యం, పత్తి, ఇతర పంటల కొనుగోళ్లు జరుగుతున్న కీలక సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన ఏఈవోలకు ప్రభుత్వం ఎన్నికల డ్యూటీలు వేయడం సమస్యాత్మకంగా మారింది. ఏఈవోలంతా రైతు వేదికలను వదిలేసి.. ఎన్నికల డ్యూటీలో తిరుగు�