Collector Sriharsha | యాసంగి మార్కెటింగ్ సీజన్లో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తూ మద్దతు ధర పై వరి పంట కొనుగోలుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Collector Sriharsha)అన్నారు.
Harish Rao | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వరి పంటకు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్లు మహారాష్ట్రలో సీఎం
కేంద్రం టార్గెట్ 68.65 లక్షల టన్నులు పూర్తి రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ కల్లాల్లోనే మరో 3 లక్షల టన్నులకు పైగా.. హైదరాబాద్, జనవరి 11: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి రాష్ట్రంలో ధాన్యం కొను�
Niranjan Reddy | కొన్ని సాహసోపేత నిర్ణయాలే తీసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు ఏ రంగంలో అయినా ఎలా వస్తాయో.. ఇవాళ కేసీఆర్ నిర్ణయాల మూలంగా తెలంగాణలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులే ఒక ఉదాహరణ. ఇవి మేము చెప్పుకోవడం క
న్యూఢిల్లీ : ఒకనాడు తెలంగాణ లేక ఏడ్చింది. వనరులు ఉండి కూడా పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఉత్పత్తులు లేక ఏడ్చింది తెలంగాణ. నేడు వనరులను స్వదినియోగం చేసుకొని అద్భుతమైన పరిపాలనా తీరుతో కేసీఆర్ న�
న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ కూడా ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన
న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత అయిదు రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నట్లు లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అత్యవసర అంశాల గురించి కేటాయించిన సమయంలో ఆయన మాట్లాడు
న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం సేకరణపై ఇవాళ రాజ్యసభలో ప్రశ్న వేశారు. ఎంపీ కేశవరావు దీనిపై మాట్లాడారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేయడంలేదని, చాలా సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నానని, తెలంగాణ న
న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ టీఆర్ఎస్ నేతలు దుమారం సృష్టించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని గులాబీ ఎంపీలు డిమాండ్ చేశారు. బచావో బచావో కిసానో�
న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు మరోసారి లోక్సభలో డిమాండ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమైన తర్వాత�
న్యూఢిల్లీ: జై తెలంగాణ నినాదాలు లోక్సభలో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్సభలో ఆందోళన చేపట్టారు. తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా న
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తొలి రోజే రభస మొదలైంది. లోక్సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా క
న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధానికి సిద్ధమైంది. ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్నది. �