జూలై 15న తెలంగాణ ట్రాన్స్కోలో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్న కె.రఘు, జూలై 16న కేంద్ర జల వనరుల మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు పత్రికల్ల�
ఎన్డీయే మిత్రపక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్కు మాత్రమే బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారంటూ కేంద్రప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ (President Mohamed Muizzu) నేడు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించనున్నారు.
పొద్దున సుద్దులు.. పగలు తిట్లు.. ఇదే సీఎం రేవంత్ తీరు అంటూ పలువురు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడిన భాషపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎంలాంటి ఉన్నత పదవిలో ఉంటూ వ్యక్తిగతంగా దూషణలు చే�
క్యాడ్బరీస్ బోర్న్విటా (Bournvita) చాక్లెట్ హెల్త్ డ్రింక్లో హై షుగర్ కంటెంట్ ఉందనే అంశాన్ని ఇన్ఫ్లుయెన్సర్ లేవెనెత్తిన 8 నెలల అనంతరం 14.4 శాతం యాడెడ్ షుగర్ క్వాంటిటీ తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్ల�
దేశంలో బీజేపీ రాజకీయ పార్టీగా కాకుండా ఎమ్మెల్యేల కిడ్నాపింగ్ గ్యాంగ్లా మారిందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా 9 రాష్ర్టాల్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల�
ముంబై: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కరోనాను దీటుగా ఎదుర్కోవడంలో విఫలమైందని మహారాష్ట్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ధ్వజమెత్తారు. 12.21 కోట్ల ఉద్యోగాలు పోతుంటే చూస్తూ కూర్చున్నారని మండిప�
న్యూఢిల్లీ: ప్రకాశ్ జావడేకర్ తర్వాత మరో కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలపై ధ్వజమెత్తారు. బాధ్యత గల దేశప్రజలు ప్రధాని మోదీతో కలిసి దేశ ఆర్థికవృద్ధికి ఇంటినుండే పనిచేస్తూ కృషి చేస్తున్నార
న్యూఢిల్లీ: టీకాలపై గందరగోళం ఇంకా కొసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణల పర్వం యథావిధిగా కొనసాగుతున్నది. దేశం జనాభా 130 కోట్లలో కనీసం 3 శాతం మందికి మాత్రమే రెండు టీకాలు పూర్తయ్�
ముంబై: దవాఖానాల్లో డాక్టర్లపై పేషంట్ల బంధువులు జరుపుతున్న దాడుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టులో అక్షింతలు పడ్డాయి. డాక్టర్ల భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లే