క్యాడ్బరీస్ బోర్న్విటా (Bournvita) చాక్లెట్ హెల్త్ డ్రింక్లో హై షుగర్ కంటెంట్ ఉందనే అంశాన్ని ఇన్ఫ్లుయెన్సర్ లేవెనెత్తిన 8 నెలల అనంతరం 14.4 శాతం యాడెడ్ షుగర్ క్వాంటిటీ తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్ల�
దేశంలో బీజేపీ రాజకీయ పార్టీగా కాకుండా ఎమ్మెల్యేల కిడ్నాపింగ్ గ్యాంగ్లా మారిందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా 9 రాష్ర్టాల్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల�
ముంబై: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కరోనాను దీటుగా ఎదుర్కోవడంలో విఫలమైందని మహారాష్ట్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ధ్వజమెత్తారు. 12.21 కోట్ల ఉద్యోగాలు పోతుంటే చూస్తూ కూర్చున్నారని మండిప�
న్యూఢిల్లీ: ప్రకాశ్ జావడేకర్ తర్వాత మరో కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలపై ధ్వజమెత్తారు. బాధ్యత గల దేశప్రజలు ప్రధాని మోదీతో కలిసి దేశ ఆర్థికవృద్ధికి ఇంటినుండే పనిచేస్తూ కృషి చేస్తున్నార
న్యూఢిల్లీ: టీకాలపై గందరగోళం ఇంకా కొసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణల పర్వం యథావిధిగా కొనసాగుతున్నది. దేశం జనాభా 130 కోట్లలో కనీసం 3 శాతం మందికి మాత్రమే రెండు టీకాలు పూర్తయ్�
ముంబై: దవాఖానాల్లో డాక్టర్లపై పేషంట్ల బంధువులు జరుపుతున్న దాడుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టులో అక్షింతలు పడ్డాయి. డాక్టర్ల భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లే
ముంబై: బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి అభిమానిగా పేరొందిన సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరోసారి మాట మార్చారు. సర్కారు ఇమేజీ పెంచుకోవడం కన్నా ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యం అంటూ కోవిడ్ సం
ముంబై: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ సరఫరా నుంచి ఆసుపత్రులలో పడకల సదుపాయం వరకు ప్రభుత్వం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. కాగా ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశంసిం�
న్యూఢిల్లీ: భారత్లో తొలివిడత కన్నా మలివిడత కరోనా విస్తరణ తీవ్రస్థాయిలో ఉండడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడమే కారణమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం �