Hyderabad | నగరంలో మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. ఇబ్రహీం పట్నానికి గత 3 రోజుల కిందట వచ్చిన ఇతర రాష్ర్టానికి చెందిన ఓ యాచకురాలిపై యాచారంలో సోమవారం అర్ధరాత్రి ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. భద్రత లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారడానికి పోలీసుశాఖ ‘నమస్తే తెలంగాణ’కు వివరణ రూపంలో ఇచ్చిన గణాంకాలే అద్దం పడుతున్నాయి. ‘నమస్తే తెలం
రాష్ట్రంలో వేలమంది పనిచేస్తున్న పోలీ సు శాఖకు ప్రత్యేకంగా ఓ మంత్రి లేకపోవడం తో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వర కూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుళ్ల నుంచి ఎ�
హైదరాబాద్లో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ధ్వజమెత్తారు.
Telangana | ‘తెలంగాణలో క్రిమినల్ గ్యాంగ్లు దోపిడీలకు పాల్పడేందుకు తిష్ఠవేశాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నది. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి’ అంటూ డీజీపీ జితేందర్ ఈ నె�
గుడుంబా తయారీ, విక్రయం, రవాణాలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం మండలంలోని పలు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి గుడుంబా, తయారీకి ఉపయోగించే ముడ�
‘బేటీ బచావో.. బేటీ పఢావో’ అనే అందమైన నినాదాన్ని కేంద్రం ప్రభుత్వం దేశం మీదకు వదిలి పదేండ్లకు పైగా అవుతున్నది. ఆడపిల్లను కాపాడి విద్యాలయాలకు పంపిస్తే అక్కడ సురక్షితమా అంటే అదీ సందేహాస్పదమే అవుతున్నది.
నేర తీవ్రత ఎకువగా ఉన్న కేసుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టులు మొగ్గుచూపవని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్లపై విచారణ సమయంలో సాక్ష్యాలు, ఆధారాల్లాంటి పూర్వాపరాల్లోకి వెళ్లజాల�
Hyderabad | వేసవిలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు పేట్రేగిపోతున్నారు. దీంతో వారి ఆగడాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం.. రాత్రి సమయంలో ఆ ప్రాంత�
SP UdhayKumar Reddy | డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలలో భాగంగా అవగాహన పోస్టర్ను ఎ�
CI Narasimha Raju |రౌడీ షీటర్లు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉండాలని.. లేని పక్షంలో వారిపై పీడీ కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం జరుగుతుందని బాలానగర్ సీఐ నరసింహారాజు హెచ్చరించారు.
కొంతకాలంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న నేరాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు అధికారులు అవినీతి, హద్దులు దాటి వ్యవహరిస్తుండడంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.