అగ్ర హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’, ధనుష్ ‘కుబేరా’ సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. ఆ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. ‘నా సామిరంగ’ తర్వాత సోలో హీరోగా ఆయన నుంచి సినిమా
అది పినిశెట్టి కథానాయకుడిగా అరివళగన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’. 7జీ శివ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది.
గ్లామర్తోపాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషిస్తూ 20 ఏండ్లుగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నది నటి త్రిష. సెకండ్ ఇన్నింగ్స్లోనూ వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ఆమె తొలిసారిగా నటించిన వెబ్సిరీస్ ‘బృంద’ �
అది ఓ అందమైన హిల్ స్టేషన్. అందులో హాయిగా జీవితాన్ని సాగించే ఓ కుర్రాడు. అతని జీవితంలో తుఫాన్ లాంటి ఊహించని విధ్వంసం జరిగింది. ఆ పరిస్థితుల నుంచి ఆ కుర్రాడెలా బయటపడ్డాడు? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందుత
క్రైమ్ థ్రిల్లర్లకు, ఇన్వెస్టిగేషన్ చిత్రాలకు ఓటీటీ ప్రేక్షకులు బలంగా ఓటేస్తున్నారు. దీంతో దర్శక, నిర్మాతలు ఈ తరహా చిత్రాలను నిర్మించి నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
జయం రవి, నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఇరైవన్' తెలుగులో ‘గాడ్' పేరుతో నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఐ.అహ్మద్ దర్శకత్వం వహించారు. సుధన్ సుందరం, టి.జయరాం, సి.హెచ్.సతీష్కుమార్ నిర్మించారు.
సందీప్కుమార్, దీప్తివర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘ద్రోహి’. ‘ది క్రిమినల్' ఉపశీర్షిక. విజయ్ పెందుర్తి దర్శకుడు. ఈ నెల 13న విడుదలకానుంది. అదే రోజు నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీఫ్లెక్స్లలో 112 రూపాయలక�
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సీఎస్ఐ సనాతన్'. క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో ఆది కనిపించనున్నారు.
విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియాసచ్ దేవ్ ప్రధాన పాత్రల్లో సహస్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి.
ధృవ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘కిరోసిన్’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. మిస్టరీ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’.అరుణ్ విక్కీరాల దర్శకుడు. ఈ చిత్ర టీజర్ను ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మ
కమల్హాసన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘విక్రమ్'. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలు సినిమాలో శక్తివంతంగా ఉండబోతున్నాయి. విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో
అథర్వా, మిష్టి, అనైకాసోటి జంటగా నటిస్తున్న చిత్రం ‘డస్టర్ 1212’. బద్రీ వెంకటేష్ దర్శకుడు. మరిపి విద్యాసాగర్, విసినిగిరి శ్రీనివాస్ రావు నిర్మాతలు. గురువారం చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు