Hyderabad | మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అహ్మద్గూడ రాజీవ్ గృహకల్పలో యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అంజి (25), వైష్ణవి (22)గా గుర్తించారు.
Suryapeta | సూర్యాపేట : మద్యానికి బానిసగా మారిన కుమారుడి ఆగడాలు భరించలేకపోయాడు ఓ తండ్రి. కొడుకు పెట్టే బాధలు భరించలేక.. క్షణికావేశంలో కత్తితో నరికిచంపాడు ఆ తండ్రి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోన
Death sentence | భార్య సహా ఐదుగురిని అత్యంత కిరాతకంగా చంపేసిన హంతకుడు తిప్పయ్యకు మరణదండన సబబేనని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ మేరకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది.
Crime news | ఓ బాలుడు తన తల్లిని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్న వ్యక్తిని స్క్రూడ్రైవర్తో పొడిచి చంపేశాడు. ముంబై మహా నగరంలోని కండివాలిలోగల ఇరానీవాడి లొకాలిటీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం మిగిల్చిన విషాదం వర్ణనాతీతం! రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క ప్రమాదంలోనే ఇంతమంది మరణించడం విషాదమైతే
Crime news | విధి నిర్వహణలో భాగంగా కారులో వెళ్తున్న డీఈవోను కొందరు వ్యక్తులు అడ్డగించి, డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఆయనపై ఇంకు చల్లారు. ఆ తర్వాత జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి జారుకున్నారు.
సికింద్రాబాద్ మహంకాళి, సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన బాబు, ఓ పాప కిడ్నాప్ కేసులు లష్కర్లో కలకలం రేపాయి. చిన్నారుల కిడ్నాప్ కేసులను ఛాలెంజ్గా తీసుకున్న ఉత్
సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతూనే ఉన్నారు. ఆన్లైన్ వేదికగా స్కామర్లు అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు.
Odisha Train Accident Live Updates | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవి�
Gujarat | భార్యాభర్తల మధ్య గొడవ కూతుర్ని బలితీసుకుంది. చిన్నపాటి గొడవకే కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి.. కన్నకూతుర్ని ఉసురు తీసుకున్నాడు. తల్లిపై దాడి చేస్తుంటే ఆపడానికి మధ్యలో వస్తావా? అని దారుణంగా హత్య చేశాడు. పార�
Road Accident | ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రేపల్లె మండలం రావి అనంతవరం శివారులో అతివేగంగా వచ్చిన ఓ లారీ కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు త
Crime news | తూర్పు చంపారన్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇచ్చిన హోమ్ వర్క్ చేసుకురాలేదన్న కోపంతో ఇవాళ ఓ మహిళా టీచర్ బాలుడిని తీవ్రంగా కొట్టి భవనం పైనుంచి కిందకు విసిరేసింది.
Crime news | వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్ని నెలలకే వాళ్ల ఇష్టాలు అయిష్టాలుగా మారిపోయాయి. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. రెండు నెలల క్రితం గొడవ తీవ్రం కావడంతో భార్య ఇల్ల�