gold jewellery robbery | సికింద్రాబాద్లో సోమవారం రాత్రి దారి దోపిడీ ఘటన కలకలం సృష్టించింది. సిటీ లైట్ హోటల్ సమీపంలో నడుచుకుంటూ పవన్ అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేశాడు. నడుచుకుంటూ వెళ్తున్న పవన్పై దుండగుడు
వాహనాలకు సంబంధించి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సుల్తానాబాద్ సీఐ ఇంద్రాసేనారెడ్డి తెలిపారు.
Bijapur encounter | ఛత్తీస్గఢ్ బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరి నుంచి ఒక యూఎస్ మేడ్ ఎం1 కార్బైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా విదేశీ తయారీ ఆయుధాలు లభించా�
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేండ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను గుట్టుచప్పుడు కాకుండా హతమార్చి ఇంటికి తాళం పెట్టాడు. ఆ తర్వాత
వాహనాల దొంగను ‘పింక్ కలర్ హెల్మెట్' పట్టించింది. వేర్వేరు ప్రాంతాల నుంచి రైలు, బస్సుల్లో హైదరాబాద్కు వస్తున్న నేరగాళ్లు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్నారు. ఆ వాహనాలను గ్రామాలకు తర�
Shraddha murder case | శ్రద్ధా హత్య కేసులో రోజుకో కొత్త విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. అఫ్తాబ్ ఇంటికి వచ్చినప్పుడు శ్రద్ధ శరీరం ముక్కలను అక్కడే దాచినట్లు తాను గ్రహించలేదని, ఆయన్ను తానెప్పుడూ భయంతో చూడలేదని పోలీసులకు �
Sentry shot himself | మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ఫోర్స్ వాచ్ టవర్పై సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న 54 ఏండ్ల వ్యక్తి
Crime news | విమానాశ్రయాల్లో తనిఖీలు అత్యంత పకడ్బందీగా ఉంటాయి. ప్రయాణికుల లగేజీ కూడా పరిమితికి కొన్ని గ్రాములు ఎక్కువ ఉన్నా అనుమతించరు. అయినా స్మగ్లర్లు
Crime news | ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ నగరంలో దారుణం జరిగింది. తనపై కుక్క మొరిగిందని భారత్కు చెందిన ఓ వ్యక్తి ఆ కుక్క యజమానురాలిని దారుణంగా హత్యచేశాడు. 2018లో జరిగిన
Crime news | ఓ వ్యక్తి స్టోర్లో షాపింగ్ కోసం వచ్చాడు. షాప్లోకి ప్రవేశిస్తూనే జేబులోని సిగరెట్, లైటర్ తీసి వెలిగించే ప్రయత్నం చేశాడు. అది గమనించిన సెక్యూరిటీ గార్డ్
Crime news | ఎయిర్పోర్టుల్లో స్మగ్లింగ్ గూడ్స్ పట్టుబడటం అనేది నిత్యకృత్యంగా మారింది. బంగారం, విదేశీ కరెన్సీ, ఇతర విలువైన వస్తువులు తరలిస్తూ ప్రతిరోజు
ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన దంపతులతో పాటు మరో మహిళను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.36 లక్షల విలువజేసే బంగారు బిస్కెట్లు, ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు త