జిల్లాలో నేరాల సంఖ్య తగ్గినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2022 వార్షిక క్రైమ్ బులెటిన్ను ఆమె విడుదల చేశారు.
Crime news | కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో దారుణం జరిగింది. పెండ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు తన ప్రియురాలిని అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. పట్టపగలు నడిరోడ్డుపై
Student murder | కర్ణాటకలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న పదేండ్ల విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు. అంతేగాక స్కూల్ భవనం మొదటి అంతస్తు నుంచి
Nigerian gang @ arrest | ప్రజలను మోసం చేస్తున్న నైజీరియన్ ముఠాను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరుతో తయారుచేసిన ఫేక్ పాస్పోర్టుతో పాటు నకిలీ అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుక
Crime news | అక్రమంగా విదేశీ కరెన్సీ తీసుకొచ్చిన ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్పోర్టులో పట్టుబడ్డాడు. విదేశాల నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ
అడ్డదారిన డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో ముఠాగా ఏర్పడి పదుల సంఖ్యలో చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. సీపీ నాగరాజు గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఠా వివరాలను వెల్లడించారు.