ఇంగ్లండ్ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈనెల 28 నుంచి మొదలయ్యే సిరీస్లో టీమ్ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్లు, 3 వన్డేలు జరుగనున్నాయి.
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సారథిగా నియమితుడయ్యాడు. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఎండకాలం సెలవుల్లో మా నానమ్మవాళ్ల ఊరికి వెళ్లేవాళ్లం. మా మేనత్తలు, చిన్నాయనల పిల్లలూ జతయ్యేవాళ్లు. అందరిలో ఆడపిల్లలం పదకొండు మందిమి.. పదమూడు మంది మగపిల్లలతో మొత్తం రెండు డజన్ల మందిమి ఉండేవాళ్లం. అందరం కలి�
Bangladesh: రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బంగ్లాదేశ్. 16 మంది సభ్యులు ఆ బృందంలో ఉన్నారు. షోరిఫుల్ ఇస్లామ్ స్థానంలో జకీర్ అలీని తీసుకున్నారు.
టీ20 ప్రపంచకప్తో టీమ్ఇండియా సగర్వంగా భారత్ చేరింది. 13 ఏండ్ల తర్వాత ఐఐసీ ట్రోఫీ గెలిచిన భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గురువారం ఉదయం ఢిల్లీకి వచ్చింది. అయితే టీమ్ఇండియాను భారత్కు తీసుకొ
అమెరికా మహిళల జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్ మూలాలు ఉన్న ఇమ్మడి శాన్వికి చోటు దక్కింది. యూఏఈలో జరుగనున్న వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో పోటీపడే అమెరికా తరఫున శాన్వి ప్రాతినిధ్యం వహిస్తున్నది. 15 ఏండ్ల
వచ్చే నెలలో కేరళలోని త్రివేండ్రంలో జరగనున్న జాతీయస్థాయి అండర్-17 బాలికల క్రికెట్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టును తెలంగాణ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బుధవారం ప్రకటించింది. ఈ జట్టు ఎంపిక పోటీలు
క్వాలిఫయింగ్ టోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ పోరులో లంక 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.
Asian Games 2023: ఆసియా క్రీడలకు మహిళలు, పురుషుల క్రికెట్ల జట్లను పంపించే ఆలోచనల్లో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో వరల్డ్కప్ ఉన్న నేపథ్యంలో ఆసియా క్రీడలకు పురుషుల బీ బృందానికి పంప�
అవయవదానంపై మరింత అవగాహన కల్పించేందుకు తెలంగాణ జీవన్దాన్, సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ముందుకొచ్చాయి. ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది రోగులకు కొత్త జీవితాన్ని అందించేందుకు అవయవదానంపై
Pakistan ODI victories | పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ జట్టు (Cricket team) వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్లలో అత్యంత అరుదైన ఘనత సాధించింది. ఇవాళ 500వ విజయంతో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో 500 మ్యాచ్లు గెలిచిన మూడో జట్టుగా పాక్ నిలిచ�
England | టీ20 ప్రపంచ కప్ గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్లో తలపడనుంది. దీనికోసం ఇంగ్లిష్ ఆటగాళ్లు ఆదివారం తెల్లవారుజామున పాక్లో అడుగుపెట్టారు. గత 17 ఏండ్లలో ఇంగ్లండ్
న్యూఢిల్లీ: యూఎఈ ఆతిథ్యమివ్వనున్న ఆసియాకప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును ఈనెల 8న ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 27 నుంచి ఆరంభం కానున్న ఆసియాకప్ను ఈసారి టి20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. చేతన్ శర్మ నేత�