కొలంబో: దిగ్గజ ప్లేయర్ మిథాలీరాజ్ ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం భారత మహిళల క్రికెట్ జట్టు తొలి పోరుకు సిద్ధమవుతున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం దంబుల్లా వేదికగా జరుగనున్న తొలి టీ20 కోసం హ�
న్యూఢిల్లీ: టీ20 సిరీస్లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టు ఇవాళ ఢిల్లీ చేరుకున్నది. దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య మొత్తం 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జూన్ 9
సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరీ ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్గా నియమితుడయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ హెడ్ కోచ్గా ఆండ్రూ మెక్డోనాల్డ్ ఉన్నారు. కివీస్ జట్టు తరపున ఆ