క్రికెట్ బెట్టింగ్లకు బానిసై...భారీగా నష్టపోయి....దొంగతనం చేసేందుకు ఓ నగల షాపులో చేరిన వ్యక్తి సమయం చూసి స్నేహితుడి సాయంతో కోటికి పైగా విలువైన వజ్రాభరణాలను దోచుకున్నాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు దర్యా
వేర్వేరు చోట్ల ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న ఐదుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కాజీపేట లో నలుగురు, ఆత్మకూరు ఒకరిని అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారీలో ఉన్నా రు. టాస్క్ఫోర్స్ సీఐ బాబుల�
Hyderabad | క్రికెట్ బెట్టింగ్కు యువకుడు బలి అయ్యాడు. రూ.లక్ష నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన సోమేశ్(29) గౌడవెల్లి పరిధిలో రైల్వే పట్టాల మీద పడుకొని, ఆత్మహత్య చేసుకు
క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. చట్టాన్ని రక్షించాల్సినవారే చట్టాన్ని తమకు అనుకూలంగా మలచుకొని కాసుల వేటలో పడ్డారు. మంచి పోస్టింగ్ ఉన్నపుడే డబ్బులు కూడబెట్టుకోవాల�
ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ కృష్ణవేణి కథనం ప్రకారం.. కార్వాన్ బంజారావాడికి చెందిన అంబటి శ్రీకాంత్(36) ప్రైవేట్ ఉద్యోగ�
క్రికెట్ బెట్టింగ్.. ఆన్లైన్ రమ్మీ గేమ్తో పాటు మద్యానికి అలవాటు పడి, డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ పీఎస్లో ఏర్�
Cricket betting | రాష్ట్రంలో జోరుగా క్రికెట్ బెట్టింగ్(Cricket betting) దందా సాగుతున్నది. తాజాగా ముగ్గురు క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Cricket Betting | సైబరాబాద్లో క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 8న కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ ఎస్ఒటీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలి
ఓ వైపు ఎన్నికల వేడి కొనసాగుతుండగానే మరోవైపు ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైంది. ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లలోనూ క్రికెట్ ఫీవర్తో ఊగిపోతున్నారు. �
Suicide | క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపాయలు అప్పు చేయడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల సూటిపోటీ మాటలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష�