ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ కృష్ణవేణి కథనం ప్రకారం.. కార్వాన్ బంజారావాడికి చెందిన అంబటి శ్రీకాంత్(36) ప్రైవేట్ ఉద్యోగ�
క్రికెట్ బెట్టింగ్.. ఆన్లైన్ రమ్మీ గేమ్తో పాటు మద్యానికి అలవాటు పడి, డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ పీఎస్లో ఏర్�
Cricket betting | రాష్ట్రంలో జోరుగా క్రికెట్ బెట్టింగ్(Cricket betting) దందా సాగుతున్నది. తాజాగా ముగ్గురు క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Cricket Betting | సైబరాబాద్లో క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 8న కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ ఎస్ఒటీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలి
ఓ వైపు ఎన్నికల వేడి కొనసాగుతుండగానే మరోవైపు ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైంది. ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లలోనూ క్రికెట్ ఫీవర్తో ఊగిపోతున్నారు. �
Suicide | క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపాయలు అప్పు చేయడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల సూటిపోటీ మాటలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష�
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జూదం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఏరియా పేకాట, కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్లకు అడ్డాగా మారింది. అదుపు చేయాల్సిన పోలీసులు నిద్రమత్తులో జోగుతుం
Cricket Betting | విశాఖ నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస�
పిల్లలు మన కండ్లముందే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆవారా తిరుగుళ్లు అయితే లేవులే అనుకుంటున్నాం. ఫోన్ పట్టినా పోనీలే కాసేపే కాదా అని ఊరుకుంటున్నాం. కానీ, ఆ నిర్లక్ష్యమే జీవితాలను అంధకారం చేస్తుందని ఊహించల�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. పక్కా సమాచారంతో ముప్పేట దాడికి పాల్పడ్డ పోలీసులు..పంటర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 1.12 కోట్ల
ఆన్లైన్ యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై బాలానగర్ ఎస్వోటీ , బాచుపల్లి పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ముగ్గురు నిందితులతో పాటు రూ.22.50 లక్షలతో పాటు రూ.50 వేలు విలువ చేసే వ�