నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) టైర్-2 ఖాతాలకు ఇక నుంచి క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయలేరు. అన్ని ఎన్పీఎస్ టైర్-2 ఖాతాలకు క్రెడిట్ కార్డు చెల్లింపులు స్వీకరించడాన్ని తక్షణమే నిలిపి�
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. దీంతో మరింత మందికి యూపీఐ సేవలు దరిచేరినైట్టెంది. ఇప్పటిదాకా కేవలం డెబిట్ కార్డులే యూపీఐతో అన
ముంబై: ఫిల్మ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ క్రెడిట్ కార్డు నుంచి సుమారు 4 లక్షల చోరీ జరిగింది. ఫిబ్రవరి 9వ తేదీన తన అకౌంట్ నుంచి 3.82 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లు బోనీ కపూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నా�
డెబిట్, క్రెడిట్ కార్డ్లు వాడినవారందరికీ మాస్టర్కార్డ్ తెలిసిన పేరే. అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఆర్థిక సేవల సంస్థ ప్రధాన వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా చెల్లింపుల్ని ప్రాసెస్
ఉప్పు నుంచి కంప్యూటర్ వరకు అన్ని ఆన్లైన్లో కొనుగోళ్ళు చేస్తున్నారు. ఒక్క బటన్తో తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఆన్లైన్లో ఉండటంతో ప్రజలు ఎగబడి కొనుగోళ్ళు జరుపుతున్నారు.
క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు జారీ చేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనల్లో ముఖ్యమైంది క్రెడిట్ కార్డుల ముగింపునకు సంబంధించినదే. వారం రోజుల్లో పని పూర�