నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా మద్దతునిస్తున్నామని వెల్లడించార
CPM Tammineni | ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ అధికారంలోకి వస్తే, దేశంలో ఇవే చివరి ఎన్నికలు అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆర
మోదీని గద్దె దించేదాకా తమ పోరాట ఆగదని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన సీపీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2022 నా
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ రెజ్లర్ల ఆందోళన బుధవారం కొనసాగింది.
అర్హులైన పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పోడు సర్వే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని లా�
కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ కోసం సీపీఐ చేస్తున్న ప్రతిపాదనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రత్యామ్నాయం అంటే ఒక సంక్షేమ పథకమో, ఒక రాజకీయ నినాద�
మునుగోడులో బీజేపీ ఓటమికే.. నేడు సీఎం కేసీఆర్ను కలుస్తాం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమ�
దేశాన్ని అమ్ముకొంటున్న మోదీ పాలనకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెంటే ఉంటామని.. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని సీపీఎ
సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి ఘన నివాళి హైదరాబాద్ నుంచి నల్లగొండకు సాగిన అంతిమ యాత్ర కడసారి చూపునకు కదిలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు పార్థివ దేహం నల్లగొండ మెడికల్ కళాశాలకు అప్పగింత �
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం, ఫిబ్రవరి 6: బీజేపీ పాలనలో దేశంలో లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతిన్నదని, అసమానతలు పెరిగిపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం �
ఈ మేరకు పార్టీ మహాసభలో కార్యాచరణ రూపొందిస్తాం 23 నుంచి 25 వరకు సీపీఎం రాష్ట్ర తృతీయ మహాసభలు హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంతోపాటు రాష్ర్టానికి ప్రమాదకరంగా మారిందని సీ�
చిక్కడపల్లి : కేంద్రం బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేసి హక్కులను కాల రాస్తోందని సీపీఎం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర సమావేశాల సందర్భంగా గురువారం �
ఢిల్లీలో ధర్నాకు అందర్నీ పిలువండి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నల్లగొండ, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ హక్కుల కోసం సీఎం కేసీఆర్ కేంద్రంతో చేసే పోరాటానికి కలిసొస్తామని సీపీఎం రాష్�
స్వప్రయోజనాల కోసమే బీజేపీలోకి ఈటల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణచౌక్, జూలై 28: సీఎం కేసీఆర్ను తెలంగాణ ఉద్యమ నేతగా అభిమానిస్తామని, పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు బాగున్నాయన
సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యంతరం తెలిపారు. ఈటల తన ఆ�