పెద్దపల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి సింగరేణి కార్మికులు, పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు పిలుపునిచ్చారు.
CPI Mahasabha | ఈనెల 18న చెన్నూర్ పట్టణంలో నిర్వహిస్తున్న సీపీఐ పార్టీ చెన్నూర్ మండల మహా సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు రేగుంట చంద్రశేఖర్ కోరారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీపీఐకి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పుతున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న ఐదు సీట్లలో తమకు రెండు కేటాయించాలని సీపీఐ పట్టుబడుత�
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతని, రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రుణమాఫీ తదితర పథకాలను అమలుచేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తె�
కాంగ్రెస్తో పొత్తులో భాగంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గాన్ని సీపీఐకే కేటాయించాలని, లేదంటే కాంగ్రెస్తో స్నేహపూర్వక పోటీకి సిద్ధమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
వరద సహాయ చర్యల్లో సీపీఐ పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని ప్రజలను ఆదుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సహాయ చర్�
Kunamneni Sambashiva Rao | అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రధాని నరేంద్రమోదీకి భయమెందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు నిలదీశారు.
CPI Party | దేశంలో ఎన్నికల సంసరణలు రావాల్సిన అవసరమున్నదని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత ధనిక
D Raja | తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ధ్వజమెత్తారు. తెలంగాణ, కేరళ గవర్నర్లు.. ఆయా
D Raja | గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచ
Minister Jagadish Reddy | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. విపక్షాల గొంతులు నొక్కేందుకే బీజేపీ ఆధ్వర్యంలోనీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియో
హైదరాబాద్ : సీపీఐ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఫోన్ చేశారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందుకు కూనంనేన�
భద్రాద్రి కొత్తగూడెం : 25 ఏండ్ల ఓ మహిళా మావోయిస్టు.. సీఆర్పీఎఫ్ బలగాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట మంగళవారం లొంగిపోయారు. లొంగిపోయిన మహిళ 2015లో మావోయిస్టు పార్టీలో చేరారు. మణుగూరు ఏ�