సవాంగ్ను మార్చడంపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సవాంగ్ను అంత అకస్మాత్తుగా తప్పించాల్సిన అవసరం ఏంటని పవన్ కల్యాణ్.. తగిన శాస్తే జరిగిందని సీపీఐ నేత నారాయణ...
రెండు తెలుగు రాష్ర్టాల మధ్య విభేదాలకు ప్రయత్నం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్రంపై పోరాటం చేయడానికి సమయం ఆసన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నంతకాలం టీఆర్ఎస్కు తమ సహకారం ఉంటుందని సీపీఐ జాతీ య కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై సీఎం కేసీఆర్ విమర్శలను స్వాగతిస్తూ అభినందిస్తున్నామని చెప్పారు
ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు
తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ స్వాగతించారు. వివిధ రూపాల్లో తాము చేసిన సుదీర్ఘ పోరాటం..
అమరావతి : ఏపీలో పీఆర్సీపై పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలందరినీ అభినందిస్తున్నానని సీపీఐ నాయకుడు నారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. సమస్యల సాధనకు ఉద్యోగ సంఘాల ఐక్య �
చెప్పులపై జీఎస్టీ పెంపుపై నిరసన హైదరాబాద్, జనవరి 3 : చెప్పులపై జీఎస్టీ పెంపునకు నిరసనగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కూడలి వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జ�
Narayana on GST: చేనేతపై జీఎస్టీని వెంటనే ఎత్తేయాలని సీపీఐ కే నారాయణ డిమాండ్ చేశారు. సామాన్య ప్రజానీకం వాడే పాదరక్షలపై కూడా జీఎస్టీని పెంచాలని చూడటం...
బీజేపీ నేతలు చౌకబారు విమర్శలు మానుకోవాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నిజ స్వరూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బట్టబయలు �
లఖింపురి ఘటనపై చర్యలేవి కేంద్రంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ జరుపకుండా సాగు చట్టాల రద్దును ఆమో
Kangana Ranaut | విలాసవంతమైన యాచకురాలు ఎవరైనా ఉన్నారంటే ఇటీవల పద్మశ్రీ అవార్డు తీసుకున్న కంగనా రనౌత్. ఆమె సినిమా యాక్టర్. కళాకారిణి. కళామాతల్లికి సేవ చేస్తోంది సంతోషమే.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణ హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసులో అదానీని రక్షించి, ఆ వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే బాలీవుడ్ నటుడు షారుఖ్ఖా