ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని హోల్సేల్గా కార్పొరేట్ సంస్థలకు బేరం పెట్టారని సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ) జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచభూతాలనూ అమ్మకానికి పెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ ఆస్తు�
సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): బీజేపీ నేతల వ్యవహారశైలి ఆత్మస్తుతి పరనింద పద్ధతుల్లో సాగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ తెలిపారు. జన ఆశీర్వాద యాత్రపేరుతో
పుట్టినరోజున మొక్కలు నాటిన కామ్రేడ్ ధన్యవాదాలు తెలిపిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, జులై 28 (నమస్తే తెలంగాణ): ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్య
సీపీఐ నారాయణ| ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా సీపీఐ నాయకులు నారాయణ మొక
ఈ ప్రాంతంపై పేటెంట్ కేసీఆర్కే ప్రజలంతా ఆయనతోనే ఉన్నారు ఇది ఎవరూ కాదనలేని నిజం హుజూరాబాద్లో ఈటల గెలవడు బీజేపీలో చేరికతో ఆయనకున్నఉద్యమకారుడి ముద్ర పోయింది సీఎం నిలిపినవారిదే గెలుపు సీపీఐ జాతీయనేత నా�
నారాయణ | ఇప్పటికైనా వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని అని చెప్పడం స్వాగతించదగ్గ విషయం సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు.