కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు అటకెక్కాయి. విభజన చట్టంలోని హక్కులు అమలు కాలేదు. మళ్లీ ఉత్త చేతులతో తెలంగాణలో పర్యటించిన మోదీపై జనాగ్రహం పెల్లుబికింది. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శనివారం హైద�
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ నగర వ్యాప్తంగా వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పలు చోట్ల ప్రధాని దిష్టి బొమ్మలను దహనం చేశారు. తెలంగా�
రౌడీ రాజకీయాలు నడిపే వారికి నల్లగొండ జిల్లాలో స్థానం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి హెచ్చరించారు.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని సీపీఐ డిమాండ్ చేసింది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించిన మోదీ.. ప్రధాని అయ్యాక అదే గవర్నర్లను అడ్డం పెట్టుకొని విపక్ష పార్టీల ప్రభుత్వాల
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, యాదగిరిరావు, సీపీఐ నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శులు సత్యం, శ్రీరాములుగౌడ్తో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉ�
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర�
తెలంగాణ విమోచన పేరుతో బీజేపీ చేస్తున్న హంగామా చూస్తుంటే ఊళ్లో పెండ్లికి కుక్కల హడావుడిలా ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఫాసిస్ట్, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్కుమార్ అంజాన్ మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన�
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేసి, ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు పోరాటాలతో గుణపాఠం చెప్పాలని సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ పిలుపు నిచ్చారు. ప్�