Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర�
తెలంగాణ విమోచన పేరుతో బీజేపీ చేస్తున్న హంగామా చూస్తుంటే ఊళ్లో పెండ్లికి కుక్కల హడావుడిలా ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఫాసిస్ట్, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్కుమార్ అంజాన్ మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన�
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేసి, ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు పోరాటాలతో గుణపాఠం చెప్పాలని సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ పిలుపు నిచ్చారు. ప్�
ప్రధానిపై సీపీఐ నేత అంజాన్ ధ్వజం హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర బీజేపీ నేతలంతా కలిసి దేశాన్ని దోచుకొంటున్నారని సీపీఐ జాతీయ
టీఆర్ఎస్లోకి చేరికల వెల్లువ హరీశ్రావు సమక్షంలో కారెక్కిన సీపీఐ నాయకులు హుజూరాబాద్, అక్టోబర్ 12 : హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ గుబాలిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీల నాయక�